ప‌వ‌న్‌గారూ! ద‌య‌చేసి అది నిరూపించండి.. క‌న్నీటితో రామ్ గోపాల్ వ‌ర్మ రిక్వెస్ట్‌!

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సోష‌ల్ మీడియాలో ప్రశ్నించ‌డానికి ఎప్పుడూ ముందుంటారు. సోష‌ల్ మీడియాను ఆయ‌న వాడుకున్నంత గొప్ప‌గా మరొక‌రు వాడుకోవ‌డం లేదంటే అందులో అతిశ‌యోక్తి లేదు. మొన్న‌టి వ‌ర‌కు ఏపీలో సినిమా టికెట్ రేట్స్ గురించి ట్విట్టర్‌లో ప్ర‌శ్న‌ల‌డ‌గ‌డం, యూట్యూబ్‌లో వీడియో విడుద‌ల చేయడం, టీవీల్లో ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం వంటి చేసిన వ‌ర్మ కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నారు. ఇప్ప‌డు మ‌ళ్లీ ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న‌దైన పంథాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు రిక్వెస్ట్‌లు పెట్టారు. సాధార‌ణంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను, ఆయ‌న ఫ్యాన్స్‌ని, మెగా ఫ్యాన్స్‌ని గిల్లిన‌ట్లు వ‌ర్మ ట్వీట్స్ చేస్తుంటారు. అదేంటి? అని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే నేను మెగా ఫ్యామిలీకి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి పెద్ద అభిమాని అంటూ బ‌దులిస్తారు. ఇప్పుడు కూడా మ‌రోసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్‌లా ఆయ‌న్ని ప్ర‌శ్నిస్తున్నారో లేక రిక్వెస్టులు చేస్తున్నారో తెలియ‌న‌ట్లు కొన్ని ట్వీట్స్ చేశారు. ‘‘పవన్ కళ్యాణ్‌గారు.. ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్‌ని హిందీలో రిలీజ్ చెయ్యొద్దు వర్కవుట్ అవ్వదు, అని ఈ ట్రిట్టర్ సాక్షిగా ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు.. ఫలితం చూసారు...ఇప్పుడు మళ్లీ చెప్తున్నా .. ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రిలీజ్ చెయ్యండి..పవర్ ప్రూవ్ చెయ్యండి. పుష్ప యే అంత చేస్తే పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అయిన మీరు నటించిన భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి? ..పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేం. అల్లు అర్జున్ గురించి నా ట్వీట్స్ అన్నీ నా వోడ్కా టైం లో పెట్టాను కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైం లో పెడుతున్నా. దీన్ని బట్టి నా సీరియస్ నెస్ ని అర్థం చేసుకోండి. ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు తార‌క్‌, రామ్ చ‌ర‌ణ్ కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగు ని పట్టుకుని వేలాడటం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది. దయచేసి భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా తీసుకెళ్ళి మీరే సబ్‌కా బాప్ అని ప్రూవ్ చెయ్యండి. ఇంటీరియర్ ఆంధ్ర లో జరిగిన పుష్ప సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు, కొమరం భీమ్, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు, భీమ్లా నాయక్ సబ్జెక్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా ? ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారూ? ’’ అని ట్వీట్స్ చేశారు. మ‌రి దీనిపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాగూ రియాక్ట్ కారు. మ‌రి భీమ్లా నాయ‌క్ మేక‌ర్స్ ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/S6zFurCVp

Khiladi: Surprise Introduction of Home Minister Guru Singham

Khiladi: Surprise Introduction of Home Minister Guru Singham
Khiladi: Surprise Introduction of Home Minister Guru Singham

Telugu action film Khiladi is helmed by Ramesh Varma and it is brining Mass Maharaja  Ravi Teja on the screen. He will portray a double role in the film. Meenakshi Chaudhary and Dimple Hayathi will be playing the female leads in Khiladi. The team of Khiladi have started the promotional activities and yesterday evening the makers  released a new poster and revealed that Mukesh Rishi is playing the Home Minister Guru Singham in Ravi  Teja starrer khiladi.

The film Khiladi is all set to be released in cinemas on 11th February. However, with the rise in Covid-19 cases the maker could postpone the release.

Anasuya  Bharadwaj will be seen in a key role. Meanwhile,  the action King Arjun is playing an important role in the film of Ravi Teja.

As part of pre-release promotions, the makers  of Khiladi have already released three songs from the film. Meanwhile, they released another song Full Kick  on 26th January on the occasion of Ravi Teja’s birthday. The song is trending on YouTube. Leading music director Devi Sri Prasad has composed the music of  Khiladi.

Mass Maharaja was last seen in the lead role in Krack. Apart from Khiladi, he  will be seen in back-to-back movies including Ramarao On Duty followed by Dhamaka, Ravanasura, and Tiger Nageshwarao.



from Tollywood News, Tollywood Latest Updates, Telugu Cinema News https://ift.tt/Wzw1oENpU

ఆ సినిమా నుంచి రాజ‌శేఖ‌ర్‌ను తొలగించారా?

సీనియ‌ర్ క‌థానాయ‌కుడు డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ ప్ర‌స్తుతం త‌న లేటెస్ట్ మూవీ ‘శేఖర్’ మూవీతో బిజీగా ఉన్నారు. ఒకానొక స్టేజ్‌లో రాజ‌శేఖ‌ర్ వ‌రుస ప‌రాజ‌యాల‌ను మూగ గ‌ట్టుకున్న‌ప్పుడు ఆయ‌న‌కు సినిమా అవ‌కాశాలు ఇక‌పై రావ‌నే అనుకున్నారు. అయితే గ‌రుడ‌వేగ సినిమా స‌క్సెస్‌తో ట్రాక్‌లోకి వ‌చ్చిన రాజ‌శేఖ‌ర్ ఇప్పుడు డిఫ‌రెంట్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. హీరోగా సీనియ‌ర్ అయ్యారు. జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్ వంటి చాలా మంది సీనియ‌ర్ స్టార్స్ కీల‌క పాత్ర‌లు, విల‌న్స్‌గా న‌టిస్తున్నారుగా! అని ఓ సంద‌ర్భంలో అడిగితే, మంచి పాత్ర అనిపిస్తే కీ రోల్ అయినా, విల‌న్‌గా అయినా న‌టించ‌డానికి తాను సిద్ధ‌మ‌ని తెలిపారు. అందుకు త‌గిన‌ట్లే రీసెంట్‌గా ఓ ప్ర‌ముఖ హీరో గోపీచంద్‌ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించ‌డానికి ఆయ‌న ఓకే చెప్పారు. ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ల‌క్ష్యం, లౌక్యం చిత్రాల త‌ర్వాత - శ్రీవాస్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్ర‌మిది. సినిమా మేకింగ్‌లో భాగంగా సినిమాలో కీల‌క‌మైన పాత్ర‌లో న‌టింప చేయ‌డానికి రాజ‌శేఖ‌ర్‌ను సంప్రందించార‌ని, ఆయ‌న కూడా న‌టించ‌డానికి ఒప్పుకున్నార‌ని కొన్నాళ్లు ముందు వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే లేటెస్ట్ స‌మాచారం మేర‌కు గోపీ చంద్ - శ్రీవాస్ సినిమాలో రాజ‌శేఖ‌ర్ న‌టించ‌డం లేద‌ట‌. కార‌ణాలు బ‌య‌ట‌కు తెలియ‌డం లేదు. కానీ, మేక‌ర్స్ రాజ‌శేఖ‌ర్‌ను వ‌ద్ద‌నుకుని మ‌రో సీనియ‌ర్ న‌టుడ్ని అందులో న‌టింప చేయాల‌ని చూస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ వార్త‌ల‌పై జీవిత‌, రాజ‌శేఖ‌ర్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. ప్ర‌స్తుతం మ‌ల‌యాళ చిత్రం జోసెఫ్‌ను తెలుగులో శేఖ‌ర్ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాను జీవిత‌నే డైరెక్ట్ చేశారు. ఈ సంక్రాంతికి శేఖ‌ర్ సినిమాను విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ.. థియేట‌ర్స్ అందుబాటులో లేక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో ఇంకా సినిమాను విడుద‌ల చేయ‌లేదు. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల విష‌యంలో ఓ ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం. శేఖ‌ర్ సినిమాలో రాజ‌శేఖ‌ర్ వాలంట‌రీ రిటైర్‌మెంట్ తీసుకున్న పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. సినిమా కోసం ఆయ‌న కొత్త‌గా మేకోవ‌ర్ అయ్యారు. మ‌రి శేఖ‌ర్ సినిమా రాజ‌శేఖ‌ర్‌కు ఎలాంటి స‌క్సెస్‌ను అందిస్తుందో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/aQEbNImT0

Top 10 all time sixth week grosser: Pushpa beats Baahubali 2

Top 10 all time sixth week grosser: Pushpa beats Baahubali 2
Top 10 all time sixth week grosser: Pushpa beats Baahubali 2

Stylish Star Allu Arjun and Rashmika Mandanna starrer action drama Pushpa continues to run at the box office, posting an incredible Rs 6.17 Cr during its sixth week.   Sukumar’ magnum opus Pushpa: The Rise  has emerged as the third highest all-time sixth week grosser.

Though the movie became fail to cross the collections of Uri – The Surgical Strike that collected Rs. 11.55 cr. and Padmaavat that collected Rs. 6.98 cr but it crushed the collections record of   Badhaai Ho that collected Rs. 5.95 cr,  Baahubali 2 – The Conclusion that  earned Rs  5.35 cr,  Tanhaji – The Unsung Warrior that minted Rs. 5.08 cr., Bahubali – The Beginning that earned  Rs. 4.75 cr., 3 Idiots  that collected Rs 4.12 cr., Kabir Singh ( Rs. 2.71 cr)  and Tiger Zinda Hai  that earned Rs. 2.63 cr.

Uri – The Surgical Strike :  Rs. 30.45 cr
Padmaavat :  Rs. 6.98 cr
Pushpa: The Rise: Rs. 6.17 cr
Badhaai Ho : Rs. 5.95 cr
Baahubali 2 – The Conclusion : Rs. 5.35 cr
Tanhaji – The Unsung Warrior  : Rs. 5.08 cr
Bahubali – The Beginning : Rs. 4.75 cr
3 Idiots: Rs. 4.12 cr
Kabir Singh : Rs. 2.71 cr
Tiger Zinda Hai : Rs. 2.63 cr



from Tollywood News, Top Stories, Latest Updates, Breaking News https://ift.tt/1Fc0Cnqfa

Pushpa collects over Rs 100 crore nett in Hindi

Pushpa collects over Rs 100 crore nett in Hindi
Pushpa collects over Rs 100 crore nett in Hindi

Pushpa Box office Collections:  Stylish Star Allu Arjun and Kannada lady Rashmika Mandanna starrer  rural dramaPushpa: The Rise – Part 1, helmed by Sukumar,  released in December last year has been going strong. After emerging as the dark horse at the box office the business of the film has stunned nearly everyone.  The movie Pushpa has managed to hold strong. Sukumar’ magnum opus is continuing its dream run in the Hindi circuit.  According to the traders report, Pushpa: the Rise has  collected over Rs 100 crores nett in the Hindi theatrical belt alone.

Though the rural drama Pushpa premiered on Amazon Prime Video recently,  but it is still going strong in the Hindi theatrical belt.

Allu Arjun and Rashmika Mandanna starrer total box office collections in India now stands at Rs. 319 crores approx.  The movie has hugely benefitted from the open run and one can say that the Covid-19 restrictions in parts of India actually benefitted the movie, driving out the competition. The theaters were shut down in places like Delhi city or NCR which were anyways not collecting much for the film but cinema shutdown here moved the competition out.

The shoot of Pushpa: The Rule will commenced from March month.



from Tollywood News, Top Stories, Latest Updates, Breaking News https://ift.tt/wfqFBEQWn

పవన్ కళ్యాణ్‌ని గుర్తించ‌ని మొగిల‌య్య‌.. ప‌వ‌ర్ స్టార్‌ రియాక్ష‌న్ ఏంటంటే?

గ‌ణ తంత్ర వేడుక‌లకు ముందు కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ అవార్డుల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన మొగిల‌య్య కూడా ఉన్నారు. ఆయ‌న‌కు ప్ర‌భుత్వం ప‌ద్మ శ్రీ అవార్డును ప్ర‌క‌టించింది. కిన్నెర 12 మెట్ల ఆఖ‌రి త‌రం క‌ళాకారుడైన మొగిల‌య్య‌ను తెలంగాణ ప్ర‌భుత్వం కూడా త‌గు రీతిలో గౌర‌వించుకుంది. ఆయ‌న‌కు ఇంటి స్థ‌లంతో పాటు ఇంటి నిర్మాణానికి, ఇత‌ర ఖ‌ర్చుల‌కు కోటి రూపాయ‌ల‌ను సీఎం కేసీఆర్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే అంత‌కు కొన్నాళ్లు ముందు మొగిల‌య్య‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న సినిమా ‘భీమ్లా నాయ‌క్‌’లో టైటిల్ సాంగ్‌ను పాడించుకున్నారు. ఆర్థికంగా స‌పోర్ట్ కూడా చేశారు. ఈ సినిమాలో పాట పాడినందుకు మొగిల‌య్య‌కు చాలా మంచి గుర్తింపు వ‌చ్చింద‌న‌డంలో సందేహం లేదు. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో, ‘భీమ్లా నాయ‌క్’ సినిమా గురించి.. అందులో పాట పాడిన సంద‌ర్బం గురించి మొగిల‌య్య ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని తెలియ‌జేశారు.‘‘ పీఏ నాకు ఫోన్ చేసి ఇలా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారు మీతో మాట్లాడాల‌ని అనుకుంటున్నారు అన్నారు. నేను కూడా స‌రేన‌ని అన్నాను. అప్పుడు ఆయ‌న భీమ్లా నాయ‌క్ షూటింగ్‌లో ఉన్నారు. న‌న్ను ఆ లొకేష‌న్‌కు తీసుకెళ్లారు. అక్క‌డ కోలాహ‌లంగా ఉంది. పెద్ద ఇల్లు లాంటి వాహ‌నం ఉంది. అందులో నుంచి కాసేప‌య్యాక ప‌వ‌న్ క‌ళ్యాణ్ కిందికి దిగారు. ఆయ‌న బూట్లు, సూట్లు వేసుకోలేదు. తెల్ల పైజ‌మా వేసుకున్నారు. ఆయ‌నే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని నాకు తెలియ‌దు. నేను గుర్తు ప‌ట్ట‌లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే సూటు, బూటు వేసుకుని ఉంటార‌ని నేను అనుకున్నాను. కానీ ఆయ‌న చాలా సింపుల్‌గా ఉన్నారు. ఆయ‌న రాగానే న‌మ‌స్కారం మొగిల‌య్య‌గారు అన్నారు. నేను ఎవ‌రో నాకు న‌మ‌స్కారం చేస్తున్నార‌ని అనుకుని నేను కూడా న‌మ‌స్కారం పెట్టాను. త‌ర్వాత ప‌క్క‌నున్న పీఏ ఆయ‌నే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారు అనగానే ఆశ్చ‌ర్య‌పోయాను. సార్‌.. మిమ్మ‌ల్ని గుర్తు ప‌ట్ట‌లేక‌పోయాను అని అప్పుడు అన్నాను. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారు నాతో బాగా మాట్లాడారు. మా సినిమాలో పాట ఉంది పాడుతారా? మొగిల‌య్య‌గారు అన్నారు. పాడుతానండి అన్నాను. త‌ర్వాత న‌న్ను వాళ్లు హోటల్‌కి తీసుకెళ్లారు’’ అంటూ పవన్‌ను క‌లిసిన సంద‌ర్భంగా గురించి మొగిల‌య్య చెప్పుకొచ్చారు. అలా తొలిసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను చూసిన‌ప్పుడు తాను ఎందుకు ఆయ‌న్ని గుర్తు ప‌ట్ట‌లేదు అనే విష‌యాన్ని విష‌యాన్ని ద‌ర్శ‌నం మొగిల‌య్య ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. మొగిలయ్య పాట పాడిన భీమ్లా నాయ‌క్ మూవీ ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Ojgvktlh

న‌టిస్తున్నందుకు త‌న‌ను తాను ఆస‌హ్యించుకున్న హీరోయిన్‌!

సాధార‌ణంగా బుల్లి తెర‌, వెండి తెర‌పై న‌టిగా మెరిసి పోవాల‌ని కావాల్సినంత గుర్తింపు రావాలని ఎవ‌రైనా కోరుకుంటారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం త‌న‌ను తాను ఆస‌హ్యించుకుంద‌ట‌. ఆ విష‌యాన్ని ఎవ‌రో కాదు.. ఆమె స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్ప‌డం విశేషం. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు.. అవికా గోర్‌. ఈమె బాలికా వ‌ధు అనే సీరియ‌ల్ ద్వారా బుల్లి తెర ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను దోచుకుంది. ఈ సీరియ‌ల్ స‌క్సెస్ కావడంతో దీన్ని చిన్నారి పెళ్లి కూతురు పేరుతో డ‌బ్బింగ్ చేసి తెలుగులోనూ ప్ర‌సారం చేశారు. ఇక్క‌డ కూడా ఆ సీరియ‌ల్ మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకోగా అవికా గోర్‌కు మంచి పేరు వ‌చ్చింది. అయితే రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న చిన్నారి పెళ్లి కూతురు సీరియ‌ల్ గురించి మాట్లాడుతూ ఆ సీరియ‌ల్ చేసే స‌మ‌యంలో తానంత హ్యాపీగా లేన‌ని, ప‌లు సంద‌ర్భాల్లో త‌న‌ని తాను ఆస‌హ్యించుకున్నా అని తెలియజేసింది. అంతే కాదండోయ్ స్క్రీన్‌పై చ‌క్క‌గా క‌నిపిస్తున్నానా..లేదా? అనే విష‌యాన్ని కూడా ప‌ట్టిచుకునే దాన్ని కాన‌ని ఆమె తెలియ‌జేసింది. త‌ర్వాత ఈమె ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌క‌ల‌రించింది. ఆ సినిమా చాలా పెద్ద హిట్ కావడంతో ఆమెకు అవ‌కాశాలు బాగానే వ‌చ్చాయి. అయితే గ్లామ‌ర్ రోల్స్‌కు ఆమె నో చెప్ప‌డ‌మో ఏమో కానీ.. కొన్ని సినిమాల్లో న‌టించింది. అదే స‌మ‌యంలో ఫిల్మ్ కోర్సు చేయ‌డానికి ఆమె కొన్ని రోజులు సినిమాల‌కు కూడా దూర‌మైంది. అదే స‌మ‌యంలో చ‌బ్బీగా ఉండే ఆమె బ‌రువు త‌గ్గి కాస్త స‌న్న‌బ‌డింది. రాజుగారిగ‌ది 3 చిత్రంతో మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌ల‌క‌రించారు అవికాగోర్‌. సామాజిక కార్యకర్త, ఎన్జీఓను నిర్వహిస్తున్న మిలింద్ చంద్వానీతో అవికా గోర్ ప్రేమలో ఉన్నారు. ఆ విషయాన్ని ఆమె పలు సందర్భాల్లో తెలియజేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే వెంటనే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో తాను లేనని అవికా గోర్ చెప్పింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/7ajKBuri9

డిజిట‌ల్ ఎంట్రీకి ర‌కుల్ ప్రీత్ సింగ్ రెడీ.. కానీ కండీష‌న్ ఏంటంటే?

మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా ఇప్పుడు మ‌న స్టార్స్ డిజిట‌ల్ ఎంట్రీ ఇస్తున్నారు. హీరోలు, హీరోయిన్సే కాదు.. స్టార్ టెక్నీషియ‌న్స్‌, నిర్మాణ సంస్థ‌లు అన్నీ డిజిటల్ వైపుకు చూస్తున్నారు. ద‌క్షిణాదిన అగ్ర హీరోయిన్స్ సైతం ఓటీటీల‌కు ఓటేస్తున్నారు. ఇప్ప‌టికే స‌మంత‌, త‌మ‌న్నా వంటి వారు ఓటీటీల్లో అడుగు పెట్టేశారు. వెబ్ సిరీస్‌లు, టాక్‌షోలు, వంట‌ల ప్రోగ్రామ్స్ చేసి అంద‌రినీ అల‌రించేశారు. ఇప్పుడు వీరి బాట‌లోకి మ‌రో ముద్దుగుమ్మ కూడా అడుగు పెట్టేయ‌డానికి రెడీ అంటోంది. ఇంత‌కీ ఆమె ఎవ‌రో తెలుసా? ర‌కుల్ ప్రీత్ సింగ్‌. ‘‘ఇంట్రెస్టింగ్‌గా ఉండే కంటెంట్‌ను ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఓటీటీల‌కు ప్ర‌జ‌ల్లో ప్రాధాన్య‌త పెరుగుతుంది. ముఖ్యంగా ఓటీటీల కార‌ణంగా రీజ‌న‌ల్ సినిమాలు, కంటెంట్ అనేది ఎక్కువ మందికి చేరువ అవుతుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. బాహుబ‌లి సినిమా వ‌ల్ల పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు మ‌న ద‌గ్గ‌ర సినిమాల ప‌రంగా భాషా ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఉండ‌టం లేదు. కంటెంట్ బావుంటే చాలు. అంద‌రూ చూస్తున్నారు. డిజిట‌ల్ కంటెంట్‌కు ఆద‌ర‌ణ పెరుగుతుంది. నేను కూడా డిజిట‌ల్ మాధ్య‌మంలో న‌టించానికి రెడీ. అయితే నా పాత్ర ప్ర‌ధానంగా ఉండాలి. క‌థ‌ను న‌డిపించాలి. కంటెంట్ ఆస‌క్తిక‌రంగా, ఎగ్జయిటింగ్‌గా ఉండాలి’’ అన్నారు ర‌కుల్ ప్రీత్ సింగ్‌. మ‌రి ర‌కుల్‌కి డిజిట‌ల్ ఎంట్రీకి ఏ నిర్మాత అవ‌కాశం ఇస్తారో చూడాలి మ‌రి. ద‌క్షిణాదిన ఇటు తెలుగు, అటు త‌మిళంతో పాటు బాలీవుడ్‌లోనూ వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది ర‌కుల్ ప్రీత్ సింగ్. ప్ర‌స్తుతం ఈమెకు బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తోనే బిజీగా ఉంటుంది. సినిమాలు కాకుండా ఎఫ్ 45 అనే జిమ్స్ నిర్వ‌హ‌ణ‌తో ఈ ఫిట్ నెస్ ఫ్రీక్ బిజీగా ఉంటుంద‌నే సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే. ప్ర‌స్తుతం బాలీవుడ్ న‌టుడు జాకీ భ‌గ్నానీతో ప్రేమ‌లో ఉంది. ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీగా ఉన్న ర‌కుల్‌, జాకీ భ‌గ్నానీ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నారు. తెలుగులో కెరటం సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ర‌కుల్ ప్రీత్ సింగ్, అతి కొద్ది కాలంలోనే అగ్ర హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. నాగార్జున‌, ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్, నాగ చైత‌న్య‌ చూద్దాం వంటి స్టార్స్‌తో ఈమె న‌టించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/mu4b1ZkDx

Hero 15 Days Worldwide Collections

Hero 15 Days Worldwide Collections
Hero 15 Days Worldwide Collections

Hero Box Office Collections:  The young guy Ashok Galla,  the grand son of Superstar Krishna made his debut with Sriram Adittya’ magnum opus, the action and romantic drama Hero, which was released on 15th January on Sankranthi. On its release day,  Hero received mixed response  but it is doing decent collections at the box office.  Ismart Shankar fame Nidhhi Agerwal is playing the  female lead and the love interest of Ashok Galla in this film.  As per the traders report,  Hero has collected Rs 2.40 Cr shares at the Worldwide box office in 15 days .

The area-wise break up are as follows:

Nizam :  Rs 75 L
Ceeded :  Rs 36 L
UA :  Rs 40  L
East :  Rs 18 L
West :  Rs 12 L
Guntur :  Rs 15 L
Krishna :  Rs 13 L
Nellore :  Rs 10 L

Total Andhra Pradesh and TS Collections :  Rs 2.19 Cr ( Rs 4:10 Cr  Gross)
Ka+ROI :  Rs 0.10 Cr
OS :  Rs 0.11 Cr
Total Worldwide Hero movie  15 Days collections :  Rs 2.40 Cr ( Rs 4.60 Cr  Gross)

Ashok Galla starrer  Hero is backed by Padmavathi Galla under the banner of  Amara Raja Media and Entertainment. Apart from the lead actors, the movie also has Naresh, Vennela Kishore, Jagapathi Babu,  and Brahmaji, in the crucial roles.



from Tollywood News, Top Stories, Latest Updates, Breaking News https://ift.tt/C4HV25Znl

He is the King Asura of Samantha

He is the King Asura of Samantha
He is the King Asura of Samantha

Samantha Ruth Prabhu is playing the titular role in an upcoming big budget film Shaakuntalam, which is helmed by Gunasekhar of Rudhramadevi fame. The entire shoot of this much hyped film has been wrapped up and currently the post production work is going on at the brisk pace. Malayalam actor Dev Mohan is playing King Dushyanta.  Now according to the latest report, Kabir Duhan Singh will be seen in the role of King Asura in the costume drama Shaakuntalam starring Samantha.  Apparently, the director  Guansekhar saw his martial art performances and called him. After a look test, the filmmaker felt he was apt for the part.

During the media interaction, Kabir Dhuhan Singh said, “Shaakuntalam  was a learning experience for me. I  picked up sword fighting.  The  training came in handy during a war sequence with King Dushyanta in the climax episode.”

Kabir Dhuhan Singh  also added, “The head gear weighed around 18 kilos. The shoulder and chest protectors were heavy too, and so was jewellery. The team shot for over 10 days, and I got a few bruises and scratches.”

With Shaakuntalam, Allu Arjun’ daughter Arha is making her acting debut and she is playing Prince Bharata in this film of Samantha.



from Tollywood News, Tollywood Latest Updates, Telugu Cinema News https://ift.tt/leFqpM39E

4 Hit movies rejected by Samantha

4 Hit movies rejected by Samantha
4 Hit movies rejected by Samantha

Samantha Ruth Prabhu is one of the talented actress of South Indian film Industry.  She was last seen in Pushpa: The Rise where she shook a leg for the special song Oo Antava.  She debuted in Hindi with Manoj Bajpayee and Priyamani starrer The Family Man 2 last year.  She is waiting for the release of her Tamil film Kaathu Vaakula Rendu Kaadhal and Telugu movie Shaakuntalam. It is also being heard that she is making her debut in Bollywood with a women-centric film produced by Taapsee Pannu. However, an official announcement regarding this project of Samantha is still awaited.

 Here is list of the South India 4 movies rejected by Samantha.

Pushpa: Samantha was offered the role of Srivalli in Pushpa.  But when she rejected the offer, Sukumar brought Rashmika Mandanna on the board to play the love interest of Allu Arjun.  The action drama turned out to be the biggest hit of 2021 in India beating the Hollywood biggie Spider-Man: No Way Home.

Yevadu  : Allu Arjun and Ram Charan  starrer Yevadu was a hit. Earlier there were rumours that Samantha was ousted from this film.

I: Vikram starrer I helmed by Shankar, was also rejected by Samantha. For this film Vikram transformed his entire body into a demonic like structure.  Amy Jackson played the female lead in this.

Ninnu Kori:  Earlier Samantha had also rejected the romantic movie Ninni Kori. Later the makers roped Nivetha  Thomas as the love interest of Nani.



from Tollywood News, Top Stories, Latest Updates, Breaking News https://ift.tt/zh23Y9M5G

Bigg Boss OTT: అరియానా రీ- ఎంట్రీ! ఈ సారి బ్యూటీ టార్గెట్ అదేనట..

బుల్లితెరపై ఓ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసింది బిగ్ బాస్ షో. ప్రేక్షక లోకాన్ని బాగా అలరిస్తున్న రియాలిటీ షోగా ఫుల్ పాపులారిటీ సంపాదించింది. ఓ వైపు బోలెడన్ని విమర్శలు, అనుమానాలు తలెల్లినా కూడా అన్ని భాషల్లోనూ సూపర్ రెస్పాన్స్ అందుకుంటూ ఛానెల్స్ యాజమాన్యాలకు భారీ టీఆర్ఫీ తెచ్చిపెడుతోంది. దీంతో ఈ షోకి ఉన్న డిమాండ్ దృష్ట్యా వర్షన్‌కి తెరలేపారు. ఇప్పటికే హిందీలో బిగ్ బాస్ ఓటీటీ ప్రసారం కాగా.. తెలుగు బిగ్ బాస్ ఓటీటీ పనులు చకచకా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇందులో మరోసారి అరియనా తళుకులు చూడబోతున్నామనే ఓ క్రేజీ విషయం బయటకొచ్చింది. తెలుగులో ఇప్పటివరకు 5 సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఇక నుంచి బిగ్ బాస్ OTTపై కూడా ప్రసారం కాబోతోంది. దీనికి కూడా నాగార్జుననే హోస్ట్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి చివరి వారంలో ఈ షోకి ముహూర్తం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ OTT ప్లాట్‌ఫామ్‌పై 24 గంటలపాటు ఈ షోని స్ట్రీమింగ్ చేసేలా ప్లాన్ చేసి పెట్టారు. 15 మంది కంటెస్టెంట్లతో 82 రోజుల పాటు ఈ షో ప్రసారం కానుందట. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల ఎంపిక చివరి దశకు చేరిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా ముగ్గురు మాజీ కంటెస్టెంట్లను తీసుకున్నారని, ఆ ముగ్గురిలో ఒకరే అరియానా గ్లోరీ అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆమెతో మంతనాలు పూర్తయ్యాయని, మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి అరియనా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం. అయితే ఈ సారి సరికొత్త వ్యూహంతో బిగ్ బాస్ ట్రోఫీ టార్గెట్‌గా ఆమె బరిలోకి దిగుతోందని అంటున్నారు. సో.. చూడాలి మరి ఇదే నిజమైతే అరియనా ఈ సారైనా ప్లాన్ వర్కవుటవుతుందా అనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/X3EFdasou

Rajamouli in love of Loser 2

Rajamouli in love of Loser 2
Rajamouli in love of Loser 2

The Telugu web series ‘Loser 2’ was released on ZEE5 on January 21 this year.  Season 2 of the Telugu web series Loser, streaming on Zee5,  starts soon after air rifle shooter Suri Yadav (Priyadarshi Pulikonda) wins the national championship. He gets a job through sports quota but soon starts facing barbs. Rubi (Kalpika Ganesh) ditches her husband and starts planning for her divorce. Wilson (Sashankh) comes out of his trauma and begins planning to help his son become a fast bowler.  The web series is all about the difficulties these three face and come through them.

Loser 2 has struck a chord with the viewers and now this time SS Rajamouli showered praise on Loser 2 and appreciated the performance of Sashank.

Sashank himself confirmed the same on social media sites and said, “I thank SS Rajamouli sir for watching and appreciating the web series  and my performance. Honored that he found the mannerisms and nuanced portrayal of the old Wilson impressive. The dressing room scene in the climax episode  of the series where Wilson motivates John to never give up is Rajamouli sir’s favorite.”

Loser 2 is helmed by Abhilash Reddy. The web drama also has Priyadarshi and Kalpika Ganesh in key roles.



from Tollywood News, Tollywood Latest Updates, Telugu Cinema News https://ift.tt/9DLREzhao

రామ్ చరణ్ వెంట ముంబైకి శ్రీజ.. క్లిష్ట పరిస్థితుల్లో అన్నయ్య సాయం?

గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. చిరు కూతురు మరోసారి విడాకుల బాట పట్టిందని వార్తలు వస్తుండటంతో సినీ వర్గాల్లో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఈ పరిస్థితుల నడుమ తాజాగా చెల్లెలు శ్రీజను వెంట బెట్టుకొని ముంబై విమానాశ్రయంలో కనిపించడంతో మెగా శిభిరంలో ఏదో జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అచ్చం సమంత లాగే శ్రీజ కూడా తన సోషల్ మీడియా ఖాతా నుంచి భర్త పేరును తొలగించి తనపై వస్తున్న రూమర్లకు రెక్కలు కట్టింది. విడాకుల రూమర్స్ షికారు చేస్తుండగానే శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు సంబంధించిన పేరును మార్చడంతో అందరిలో డౌట్స్ రెట్టింపయ్యాయి. క‌ళ్యాణ్ దేవ్‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఐడీని శ్రీజా క‌ళ్యాణ్‌గా మార్చుకున్న ఆమె.. రీసెంట్‌గా ఆ పేరును శ్రీజా కొణిదెల‌గా మార్చేసింది. మరోవైపు శ్రీజ- కళ్యాణ్ దేవ్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు వచ్చాయని, గతేడాది ఆగస్టు నెలలోనే వాళ్లిద్దరూ విడిపోయారనే టాక్ ముదిరింది. పైగా కళ్యణ్ దేవ్ హీరోగా రూపొందిన 'సూపర్ మచ్చి' సినిమాను ప్రమోషన్స్‌లో మెగా ఫ్యామిలీ కనిపించకపోవడం, అలాగే రీసెంట్‌గా జరిగిన మెగా ఫ్యామిలీ మీట్స్‌కి కళ్యాణ్ దేవ్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఓ పక్క ఇదంతా నడుస్తున్నా మెగా ఫ్యామిలీ మౌనం వహించడం కూడా జనాల్లో ఉన్న అనుమానాలకు రెక్కలు కట్టింది. ఇంతలో సోదరుడు రామ్ చరణ్‌తో ముంబై విమానాశ్రయంలో శ్రీజ కనిపించడంతో ఆ వీడియో వైరల్ కావడమే గాక ఇంతకీ మెగా శిభిరంలో ఏం జరుగుతోంది? అనే చర్చలు ఊపందుకున్నాయి. తన విడాకుల విషయంపై వస్తున్న వార్తల నేపథ్యంలో శ్రీజ వ్యక్తిగతంగా చాలా డిప్రెషన్‌కి వెళ్లిపోయిందని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో రామ్ చరణ్ తన సోదరి పట్ల స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే తనతో పాటే షూటింగ్ లొకేషన్స్ తిప్పుతూ ఆమె మనసు ప్రశాంతంగా ఉంచేలా ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చలు నడుస్తున్నాయి. శ్రీజ- కళ్యాణ్ దేవ్ విడాకుల విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ తాజా పరిస్థితులు చూసి జనం రకరకాలుగా చెప్పుకుంటున్నారు. మొదట 2007 సంవత్సరంలో శిరీష్ భ‌ర‌ద్వాజ్‌ అనే వ్యక్తిని ఆర్య స‌మాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్న శ్రీజ.. అతనితో 2014లో విడాకులు తీసుకుంది. ఆ త‌ర్వాత 2016 సంవత్సరంలో క‌ళ్యాణ్ దేవ్‌‌ని పెళ్లాడింది. వీరికి నవిష్క ఓ పాప కూడా పుట్టింది. శ్రీజను పెళ్లి చేసుకొని మెగా కాంపౌండ్‌లో అడుగుపెట్టాక హీరోగా 'విజేత' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు కళ్యాణ్ దేవ్. సో.. చూడాలి మరి శ్రీజ- కళ్యాణ్ దేవ్ విడాకుల వ్యవహారంపై వస్తున్న వార్తలకు ఎలాంటి ముగింపు లభిస్తుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/rX6apVKti

RC15: రామ్ చరణ్ మూవీలో పవన్ కళ్యాణ్ మార్క్‌! మెగా ఫ్యాన్స్‌కి కిక్కే కిక్కు..

మెగా పవర్ స్టార్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ RRR అన్ని కార్యక్రమాలు ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ కోసం యావత్ సినీ లోకం ఎంతగానో ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే RRR తర్వాత రామ్ చరణ్ మరో భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. బడా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు చెర్రీ. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ నేసథ్యంలో తాజాగా ఈ మూవీ గురించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. రామ్ చరణ్ కెరీర్‌లో 15వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో మార్క్‌ కనిపించనుందనే టాక్ నడుస్తోంది. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారట. అదే పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ హీరోహీరోయిన్లుగా నటించిన 'జాని' సినిమాలోని ''ఈ రేయి తీయనిది.. ఈ చిరుగాలి మనసైనది'' సాంగ్ రీమేక్. ఇప్పటివరకు తన తండ్రి పాటలను మాత్రమే రీమేక్ చేసిన రామ్ చరణ్ మొదటిసారి బాబాయ్ పవన్ కళ్యాణ్ పాటను రీమేక్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సాంగ్ షూట్ చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ 50వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా కథ రాసుకున్న శంకర్.. ఈ సినిమా చెర్రీ కెరీర్‌లోనే ప్రత్యేకమైన సినిమాగా నిలవాలని భావిస్తూ, అందుకు తగ్గ ప్లాన్స్ చేస్తున్నారట. చిత్రాన్ని భారీ విజువల్ వండర్‌గా రూపొందించాలని తీర్చిదిద్దాలని నిర్మాత దిల్ రాజు సైతం శంకర్‌తో పలు కీలక విషయాలు చర్చిస్తున్నారట. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ నుంచి రాబోతున్న 50వ సినిమా కావడంతో బడ్జెట్ విషయంలో దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదట. తమ బ్యానర్‌కి ఈ సినిమా చాలా స్పెషల్ కావాలని ఆయన భావిస్తున్నారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/bdBLmcH34

Good Luck Sakhi full movie leaked, available for free download

Good Luck Sakhi full movie leaked, available for free download
Good Luck Sakhi full movie leaked, available for free download

Keerthy Suresh starrer female centric film Good Luck Sakhi was released yesterday on 28th January 2022. Upon its release, the sports romantic drama received mixed responses from the audiences and the critics on its release day.  Aadi  Pinisetty is playing the lead role. The movie also has Jagapathi Babu, Ramaprabha and Rahul Ramakrishna in  the crucial roles. However, sadly the sport based Telugu film Good Luck Sakhi  is the latest victim of piracy, as it has been leaked online for free watch and download.

The film’s bgm, cinematography and performances of featuring actors served as the high points of the entertainer. However, the routine concept and storyline of Good Luck Sakhi  did not impress the audiences as expected. Good Luck Sakhi ‘ full movie in HD has been leaked on several torrent sites and is available for  the free download.

Good Luck Sakhi  also leaked on piracy based websites like Tamilrockers, Movierulz and Telegram.

Earlier, Telugu films like Allu Arjun starrer Pushpa,  Nagarjuna and Naga Chaitanya  starrer Bangarraju,  Nani starrer Shyam Singha Roy,  Balakrishna starrer Akhanda, Love Story, Most Eligible Bachelor and  Pawan Kalyan starrer Vakeel Saab also fell prey to piracy.

On the otherside, Keerthy Suresh will be next seen playing the female lead in Sarkaru Vaari Paata.



from Tollywood News, Tollywood Latest Updates, Telugu Cinema News https://bit.ly/3rcEITP

Good Luck Sakhi Box Office Collections

Good Luck Sakhi Box Office Collections
Good Luck Sakhi Box Office Collections

Good Luck Sakhi Box Office Collections: After a very long delay, national award winning actress  Keerthy Suresh starrer women centric film Good Luck Sakhi finally graced the cinemas on 28th January. Featuring  the young actor Aadhi Pinisetty, Jagapathi Babu, Ramaprabha and Rahul Ramakrishna in pivotal roles, the film  received mixed response by the movie lovers and critics on its release day.

The sports drama written and helmed by Nagesh Kukunoor is suitable for the family audience. It has the music by Devi Sri Prasad. It is all about the story of a small-town girl who trains as a sharpshooter to participate in the national level shooting competition.

The movie Good Luck Sakhi received a dull response at the box office. The occupancy for this film of Keerthy Suresh has been shockingly low on both single screens and multiplexes in Telugu states. The collections of Good Luck Sakhi are below par. According to the traders, it is very hard to survive at the weekend.

The movie Good Luck Sakhi’s technical team has popular names associated with it including sensational music composer Devi Sri Prasad, cinematographer  Chirantan Das and editor A Sreekar Prasad. Now Keethy Suresh is pinning a lot of hopes on her upcoming film Sarkaru Vaari Paata which has Mahesh Babu in the lead role.



from Tollywood News, Top Stories, Latest Updates, Breaking News https://bit.ly/3Gc9el1

మ‌రో స్టార్ హీరో సినిమాలో పాట పాడుతున్న మొగిల‌య్య‌..!

కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ప‌ద్మ‌శ్రీ అవార్డు పొందిన తెలంగాణ ప్రాంతానికిచెందిన క‌ళాకారుడు ద‌ర్శ‌నం మొగిలయ్య‌. 12 మెట్ల కిన్నెర‌తో పాటలు పాడుతూ ముత్తాల కాలం నాటి క‌ళ‌కు ప్రాణం పోస్తూ వస్తున్నారు మొగిల‌య్య‌. ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న సినీ రంగ ప్ర‌వేశం కూడా చేశారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయ‌క్‌’ సినిమాలో టైటిల్ పాట‌ను ఆయ‌నే పాడారు. అప్పుడు మొగిల‌య్య‌కు మ‌రింత గుర్తింపు దొరికిన‌ట్లు అయ్యింది. తాజాగా సినీ వ‌ర్గాల్లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి వినిపిస్తోంది. అదేంటంటే మొగిల‌య్య మ‌రో సినిమా కోసం పాట పాడ‌బోతున్నార‌ని. ఇంత‌కీ ఎవ‌రా? హీరో అనే ఇంట్రెస్ట్ అంద‌రిలోనూ క‌లుగుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న వార్త‌ల మేర‌కు ఆ హీరో ఎవ‌రో కాదు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. ఈయ‌న క‌థానాయ‌కుడితో త్వ‌ర‌లోనే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అందులో భాగంగానే - కొర‌టాల శివ.. మొగిల‌య్య‌తో ఓ పాట‌ను పాడించాల‌నుకుంటున్న‌ట్లు టాక్‌. మ‌రి దీనిపై చిత్ర‌యూనిట్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. పాన్ ఇండియా మూవీగా ఎన్టీఆర్, మూవీ తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ద‌ర్శ‌నం మొగిల‌య్య‌కు తెలంగాణ ప్ర‌భుత్వం కూడా అండ‌గా నిల‌బ‌డింది. క‌ళ‌కారుల‌కు అందించే గౌర‌వ వేత‌నాన్ని అందిస్తున్నారు. అలాగే ప‌ద్మ‌శ్రీ అవార్డు ప్ర‌క‌టించిన త‌ర్వాత‌ శుక్ర‌వారం మొగిల‌య్య వెళ్లి కేసీఆర్‌ను ప్ర‌త్యేకంగా క‌లిశారు. కేసీఆర్ ఆయ‌న్ని శాలువాతో స‌త్క‌రించ‌డ‌మే కాకుండా, ఆయ‌నకు హైద‌రాబాద్‌లో నివాస యోగ్య‌మైన ప్రాంతంలో ఇంటి స్థ‌లంతో పాటు ఇంటి నిర్మాణం ఇత‌ర‌త్రా ఖ‌ర్చుల కోసం కోటి రూపాయ‌ల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి విదిత‌మే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://bit.ly/3rUFYdg

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ లేటెస్ట్ మూవీ ‘’. పీరియాడిక్ ల‌వ్ స్టోరి. హీరోయిన్‌. యూర‌ప్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ ల‌వ్‌స్టోరిని ‘జిల్‌’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేశారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం క‌రోనా ధ‌ర్డ్ వేవ్ కార‌ణంగా వాయిదా ప‌డింది. మార్చి 18న ‘రాధే శ్యామ్’ విడుద‌ల‌వుతుంద‌ని ఈ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ అదే రోజున RRR మూవీ వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో ‘రాధే శ్యామ్’ రిలీజ్ ఎప్పుడు ఉంటుందో తెలియ‌ని కన్‌ఫ్యూజ‌న్ మొద‌లైంది. ఇదే గ్యాప్‌లో ‘రాధే శ్యామ్’ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కానుందంటూ కూడా వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. అయితే అలాంటిదేమీ లేద‌ని సినిమా థియేట‌ర్స్‌లోనే విడుద‌ల‌వుతుందంటూ డైరెక్ట‌ర్ రాధా కృష్ణ‌కుమార్ క్లారిటీ ఇచ్చేశారు. ‘రాధే శ్యామ్’ థియేట‌ర్స్‌లో రావ‌డం ప‌క్కా అయితే, ఎప్పుడా? అనే సందేహం అంద‌రిలోనూ నెల‌కొంది. ప్ర‌భాస్ అండ్ టీమ్ ఈ విష‌యంపై సైలెంట్‌గానే ఉంటూ వ‌స్తున్నారు. అందుకు కార‌ణం.. ప‌రిస్థితి వారి చేతుల్లో లేదు మ‌రి. ఈ నేప‌థ్యంలో ‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్‌పై ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మొక‌టి తెలిసింది. ఇప్పుడిప్పుడే ఢిల్లీ, త‌మిళ‌నాడు స‌హా ప‌లు ఉత్త‌రాది రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఎత్తివేస్తున్నారు. థియేట‌ర్స్ ఆక్యుపెన్సీ విష‌యంలోనూ స‌డ‌లింపులు మొద‌ల‌య్యాయి. దీంతో ‘రాధే శ్యామ్’ మేక‌ర్స్ మార్చి 4న సినిమాను విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఫిబ్ర‌వ‌రిలో లాక్ డౌన్ స‌డ‌లింపులు త‌దిత‌ర అంశాల‌పై మ‌రింత క్లారిటీ వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు. దీంతో ఫిబ్ర‌వ‌రిలో సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. సాహో త‌ర్వాత థియేట‌ర్స్‌లోకి ప్ర‌భాస్ సినిమా వ‌చ్చి రెండున్న‌రేళ్లు అవుతుంది. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ‘రాధే శ్యామ్’కి సంబంధించిన టీజ‌ర్‌, ట్రైల‌ర్ అన్నీ ప్రేక్ష‌కుల్లో మ‌రింత బ‌జ్‌ను పెంచేశాయి. ‘రాధే శ్యామ్’లో ప్ర‌భాస్ విక్ర‌మాదిత్య అనే హ‌స్త సాముద్రికా నిపుణుడి పాత్ర‌లో క‌నిపించనున్నారు. ప్రేర‌ణ అనే మ్యూజిక్ టీచ‌ర్ పాత్ర‌లో పూజా హెగ్డే క‌నిపించ‌నుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు కీల‌క పాత్ర‌లో న‌టించారు. కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌శీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://bit.ly/3o8a38i

యాక్ష‌న్‌లోకి దిగుతున్న నాగార్జున‌.. దుబాయ్ వెళుతున్న అక్కినేని హీరో!

టాలీవుడ్ సీనియ‌ర్ అగ్ర క‌థ‌నాయ‌కుడు త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఫోక‌స్ పెట్ట‌డానికి రెడీ అయిపోయారు. ఇంత‌కీ నాగార్జున చేస్తున్న నెక్ట్స్ మూవీ ఏంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు..‘’. ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. గ‌రుడ‌వేగ ఫేమ్ ప్ర‌వీణ్ స‌త్తారు డైరెక్ట్ చేస్తున్న చిత్ర‌మిది. ఇందులో నాగార్జున రిటైర్డ్‌ రా ఏజెంట్‌గా క‌నిపించనున్నారు. ఆయ‌న లుక్ కూడా ఇది వ‌ర‌కటి చిత్రాల కంటే డిఫ‌రెంట్‌గా ఉంటుంది. గుబురు గ‌డ్డం, మెలితిప్పిన మీసాల‌తో నాగార్జున ఇందులో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమా కొంత మేర‌కు చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకున్న త‌ర్వాత కాస్త గ్యాప్ రావ‌డం ఆ గ్యాప్‌లో నాగార్జున బంగార్రాజు సినిమాను పూర్తిచేసి విడుద‌ల చేయ‌డం. సంక్రాంతికి విడుద‌లైన బంగార్రాజు సెన్సేష‌న‌ల్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు నాగ్‌.. ‘ది ఘోస్ట్’పై ఫోక‌స్ పెట్టారు. యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను దుబాయ్‌లో చిత్రీక‌రించ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 3 నుంచి టీమ్ దుబాయ్ చేరుకుంటుంది. అక్క‌డ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్ నుంగ్ అండ్ టీమ్ నేతృత్వంలో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. నాగార్జున‌తో పాటు సోనాల్‌చౌహాన్ ఇందులో పాల్గొన‌బోతున్నారు. నిజానికి ఈ చిత్రంలో ముందుగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ, ఆమె గౌత‌మ్ కిచ్లుని పెళ్లి చేసుకుంది. ప్రెగ్నెన్సీ రావ‌డంతో ఆమె ఘోస్ట్ నుంచి త‌ప్పుకుంది. దీంతో కాజ‌ల్ స్థానంలో అమ‌లాపాల్, మెహ‌రీన్ కౌర్ స‌హా కొంత మంది హీరోయిన్స్ పేర్లు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చాయి. కానీ చిత్ర యూనిట్ చివ‌ర‌కు సోనాల్ చౌహాన్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసుకుంది. ది ఘోస్ట్ చిత్రంలో అనైక సురేంద్రన్, గుల్ పనాగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నారాయణ దాస్ కె.నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘బంగార్రాజు’ చిత్రంతో అక్కినేని నాగార్జున బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అందులో నాగ చైతన్యతో కలిసి నటించిన సంగతి తెలిసిందే. అలాగే మరో వైపు 2017లో రాజవేఖర్‌తో గరుడ వేగ చిత్రాన్ని చేసి హిట్ కొట్టారు. మధ్య లెవన్త్ అవర్ అనే వెబ్ సిరీస్‌ను తమన్నాతో చేశారు. ఇప్పుడు ది ఘోస్ట్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. నాగార్జునను ప్రవీణ్ సత్తారు ఎంత కొత్తగా చూపిస్తారనేది ఆయన అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oaJkIa

ఊపు మీదున్న ఖిలాడీ.. దెబ్బకు బేరాలు ఖతం

మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఎంత స్పీడు మీదున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రవితేజ లైన్‌లో పెట్టినన్ని సినిమాలు ఇప్పుడు తెలుగులో మరేతర సీనియర్ హీరోలు పెట్టి ఉండరు. దాదాపు ఐదారు సినిమాలు రెడీగా ఉన్నాయి. ఒకదాని వెంట మరొకటి స్టార్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇక ఫిబ్రవరి నెలలో రవితేజ సినిమా విడుల కానుంది. రమేష్ వర్మ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 11న రాబోతోన్న ఈ మూవీ ప్రి రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లోజరిగిందట. అన్ని ఏరియాల్లో మంచి రేటుకు అమ్ముడుపోయింది. మొత్తానికి రవితేజ మార్కెట్ ఇప్పుడు మంచి స్వింగులో ఉంది. క్రాక్ ఇచ్చిన సక్సెస్‌తో ఖిలాడీని మంచి రేటుకే కొనేశారని తెలుస్తోంది. అలా ఖిలాడీ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఫ్యాన్సీ రేట్లకే కొనుగోలు చేశారట. ఆల్రెడీ సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలను ఇప్పటికే ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. రవితేజ, డింపుల్ హయతి కాంబినేషన్, ఆ జోడి కెమిస్ట్రీకి అందరూ ఫిదా అవుతున్నారు. రీసెంట్‌గా విడుదల చేసిన ఫుల్ కిక్ సాంగ్ మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసినట్టుంది. మొత్తానికి రవితేజ ఖిలాడీ సినిమాతో ఫిబ్రవరి బాక్సాఫీస్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే ఫిబ్రవరి నెలలో పెద్ద సినిమాలు రావాలని ప్లాన్ చేస్తున్నాయట. ఇకపై ఫిబ్రవరి నుంచి ప్రతీ రెండు వారాలకు ఒక పెద్ద సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఈ క్రమంలో ఖిలాడీ సినిమా కూడా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3KU1Y0s

Pushpa: ఇది బాలీవుడ్ తారలకు చెంపపెట్టు! అల్లు అర్జున్‌పై సినీ క్రిటిక్ కామెంట్స్

బాలీవుడ్‌ సినీ క్రిటిక్‌గా గుర్తింపు పొందిన కమల్‌ ఆర్‌ ఖాన్‌ తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ బాలీవుడ్ తారలపై విరుచుకుపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బాలీవుడ్ తెరపై '' సినిమా కలెక్షన్స్, అల్లు అర్జున్ సత్తాను హైలైట్ చేస్తూ బాలీవుడ్ యాక్టర్స్‌పై తనదైన కోణంలో కామెంట్స్ చేశారు కమల్‌ ఆర్‌ ఖాన్‌. దీంతో ఆయన చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో రూపొందిన 'పుష్ప' సినిమా పలు రికార్డులు తిరగరాసింది. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన నటనకు తోడు సమంత చేసిన ఐటెం సాంగ్ అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సౌత్ ఇండియన్ తెరపై సత్తా చాటి ఓటీటీ వేదికపై బన్నీ అభిమానులను అలరిస్తున్న ఈ సినిమా బీటౌన్‌లో మాత్రం ఇంకా థియేటర్ రన్ కొనసాగిస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో 'పుష్ప' హిందీ వెర్షన్ 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టిందని తెలుపుతూ బాలీవుడ్‌ సినీ క్రిటిక్‌ కమల్‌ ఆర్‌ ఖాన్‌ ట్వీట్ చేశారు. ఈ మేరకు బన్నీకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన ఆయన.. బన్నీ నెలకొల్పిన ఈ రికార్డు బాలీవుడ్ సూపర్ స్టార్స్ అని చెప్పుకునే ఎంతో మందికి చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. బీటౌన్ స్టార్స్ స్ట్రెయిట్ సినిమాలు కేవలం 25 కోట్ల వసూళ్లు సాధించడానికి కూడా ఇబ్బంది పడుతుంటే ఓ తెలుగు డబ్బింగ్ చిత్రం 100 కోట్ల కలెక్షన్లను రాబట్టడం గ్రేట్ అచీవ్‌మెంట్ అని ఆయన పేర్కొన్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్‌గా నిర్మించింది. విడుదల తర్వాత ఈ సినిమాకు అంచనాలను మించిన రెస్పాన్స్ రావడంతో చిత్రయూనిట్ సంబరాలు చేసుకుంది. అతిత్వరలో పుష్ప రెండో భాగం సెట్స్ మీదకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3o6wmuS

Salaar సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌‌మెంట్.. ఆధ్య రోల్‌లో శృతి హాసన్

కమల్ హాసన్ కూతురుగా సినీ ఎంట్రీ ఇచ్చిన .. తమిళం, తెలుగు, హిందీ భాషా చిత్రాల్లో నటించి స్టార్ స్టేటస్ పట్టేసింది. త‌న‌కంటూ స్పెష‌ల్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ క్రియేట్ చేసుకొని ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. నేడు (జ‌నవ‌రి 28) ఆమె పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌‌మెంట్ ఇచ్చారు '' దర్శకుడు ప్రశాంత్ నీల్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా 'సలార్'. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ ఈ 'సలార్' సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. గతేడాది శృతి పుట్టినరోజున ఆమెను సలార్ సెట్స్ మీదకు స్వాగతించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. తాజాగా ఈ చిత్రంలో శృతి క్యారెక్టర్ రివీల్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఆధ్య రోల్‌లో శృతి నటిస్తోందని పేర్కొన్నారు. ఈ మూవీలో భారీ కాస్టింగ్ ఉండేలా నటీనటుల విషయంలో ప్రత్యేకంగా కేర్ తీసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టితో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారని సమాచారం. ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించేసింది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో రాబోతున్న ఈ సినిమాపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే కెరీర్ పరంగా దాదాపు మూడేళ్ళ గ్యాప్ తీసుకున్న శృతి హాసన్.. రీసెంట్‌గా వచ్చిన ''క్రాక్, వకీల్ సాబ్'' సినిమాలతో తిరిగి ట్రాక్ ఎక్కింది. స్టార్ హీరోలకు బెటర్ చాయిస్ అవుతూ వరుస సినిమాలకు కమిటవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rZwm0J

కనీసం బెడ్‌పై నుంచి లేవలేని స్థితిలో ఉన్నా.. సింగర్ కౌసల్య పోస్ట్ వైరల్

సినీ ఇండస్ట్రీని కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఫస్ట్ వేవ్ నుంచి థర్డ్ వేవ్ వరకు పలువురు సినీ నటులు కరోనా బారిన పడ్డారు. ఈ మహమ్మారి వైరస్ కొంత మంది సినీ ప్రముఖులను మనకు దూరం చేసింది కూడా. ప్రస్తుతం కొనసాగుతున్న థర్డ్ వేవ్‌లో ఇటీవలే చిరంజీవి, శ్రీకాంత్ సహా పలువురు సినీ నటులకు కరోనా సోకి చికిత్స పొందుతుండగా.. తాజాగా ప్రముఖ కరోనా బారిన పడ్డారు. సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ తన తాజా పరిస్థితిని తెలిపారు. ''కరోనా పరీక్షల్లో నాకు కొవిడ్ పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. నాలో ఈ వైరస్ ల‌క్ష‌ణాలు తీవ్రంగానే ఉన్నాయి. రెండు రోజుల నుంచి జ్వరం వస్తోంది. ప్రస్తుతం క‌నీసం బెడ్‌పై నుంచి కూడా లేవ‌లేక‌పోతున్నాను. గొంతు నొప్పి మరింత ఇబ్బంది పెడుతోంది. నిన్న‌టి నుంచి మందులు తీసుకోవడం మొద‌లు పెట్టాను. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను. ద‌య‌చేసి అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండండి'' అని పేర్కొంది కౌసల్య. ఆమె పెట్టిన ఈ పోస్ట్ చూసి మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం అంటూ సినీ ప్రముఖులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. థర్డ్ వేవ్‌లో కరోనా వైరస్ వీరవిహారం చేప్తోంది. ప్రస్తుతం దేశం మెత్తం మీద 22 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా.. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో 3 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3u5YcLz

ATM దొంగతనం పక్కా.. హరీష్ శంకర్‌తో దిల్ రాజు పర్ఫెక్ట్ ప్లాన్

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుండటంతో క్రమంగా వెబ్ సిరీస్‌‌లకు ఆదరణ పెరుగుతోంది. కరోనా ఎఫెక్ట్ థియేటర్లపై పడటం వెబ్ సిరీస్‌‌లకు, ఓటీటీ వేదికలకు వరంగా మారింది. దీంతో బడా దర్శకనిర్మాతలు సైతం వెబ్ సిరీస్‌‌లు రూపొందించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ దర్శకనిర్మాతలు హరీష్ శంకర్- ఓ పర్ఫెక్ట్ ప్లాన్‌తో రంగంలోకి దిగుతున్నారు. ATM అనే పేరుతో క్రైమ్ వెబ్ సిరీస్‌కు శ్రీకారం చుట్టారు హరీష్ శంకర్- దిల్ రాజు. దీన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 లో స్ట్రీమ్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. గతంలో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘దువ్వాడ జగన్నాథం’ లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన ఈ కాంబో ఈ సారి ATM అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ వేదికపై మ్యాజిక్ చేసేందుకు స్కెచ్చేశారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్‌ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇస్తూ కొత్త పోస్టర్ వదిలారు. ‘రాబరీ బిగిన్స్ సూన్’ (దోపిడీ త్వరలో మొదలు కాబోతుంది) అంటూ ఆ పోస్టర్‌పై రాసిన లైన్ ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ విషయమై ఇప్పటినుంచే కేర్ తీసుకుంటున్న .. 'దొంగతనం పక్కా' అంటూ చాలా డిఫరెంట్ వేలో ఈ వెబ్ సిరీస్ అనౌన్స్ చేశారు. దిల్ రాజు, హరీశ్ శంకర్, హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి సంయుక్త నిర్మాణంలో రూపొందనున్న ఈ వెబ్ సిరీస్‌కి చంద్ర మోహన్ దర్శకత్వం వహించనున్నారు. హైదరాబాద్ నగరంలో జరిగిన అతిపెద్ద దొంగతనం నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండనుందట. నటీనటులు, ఇతర వివరాలను అతిత్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3IQ74cx

పబ్‌లో హీరోయిన్‌తో ఆర్జీవీ! ఆ వీడియోలతో మరోసారి చర్చల్లో నిలిచిన కాంట్రవర్సీ కింగ్

అనుకున్నది చేస్తా.. అనిపించింది మాట్లాడతా అనే నైజం రామ్ గోపాల్ వర్మది అని ఇప్పటికే పలుసార్లు ప్రూవ్ అయింది. అందుకే ప్రతి క్షణం ఆయన పేరు జనం నోళ్ళలో నానుతూ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలతో మెదిలే తీరు నిత్యం చర్చల్లో నిలుస్తుంది. లేడీ యాంకర్‌తో ఇంటర్వ్యూ అంటే వర్మ ఎలాంటి బోల్డ్ కామెంట్స్ చేస్తారా? అని పనికట్టుకు చూసేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా అరియానా, అషు రెడ్డి ఇంటర్వ్యూలు ఎంతలా వైరల్ అయ్యాయో మనందరికీ తెలుసు. ఇక వర్మ లోని మరో కోణం హీరోయిన్లతో కలిసి చిందులేస్తూ ఎంజాయ్ చేయడం. గతంలో చాలాసార్లు ఇలాంటి వీడియోలు బయటకొచ్చి హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా మరోసారి అదే జరిగింది. పబ్‌లో అమ్మాయిలతో చిందులేస్తున్న వీడియోని స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి వార్తల్లో నిలిచారు . ఈ వీడియోలో హీరోయిన్ ఇనయా సుల్తానాతో కలిసి ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆర్జీవీ. ఇద్దరూ సిగరెట్ తాగుతూ సన్నిహితంగా కనిపించడంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ఒక చేతిలో మందు బాటిల్ పట్టుకున్న వర్మ.. మరో చేతితో అమ్మాయిని ఘాడంగా హత్తుకుని ముద్దు పెట్టుకోవడం కనిపిస్తోంది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. అనుభవించు రాజా, బతికితే నీలానే బతకాలి బాసూ అని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. ఏంటి వర్మ మాకీ ఖర్మ అంటూ ఆర్జీవీపై ఇంకొందరు విరుచుకుపడుతున్నారు. అయితే జీవితాన్ని అనుభవించడం కూడా ఒక కళే అన్నట్లుగా ఇలాంటి వీడియోలు పబ్లిక్‌గా వదులుతుండటం వర్మ వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది. గతంలో కూడా ఇలాంటి వీడియోలతో వర్మపై ట్రోల్ జరగగా.. ఇద్దరు వ్యక్తులు పార్టీ ఎంజాయ్ చేస్తుంటే మూడో వాడికి ఏం సంబంధం? ఆ ఇద్దరికీ లేని ఇబ్బంది ఈ మూడో వాడికి ఏంటి? అంటూ చురకలంటించారు వర్మ. తాను అమ్మాయి అందాన్ని విపరీతంగా ఆరాధిస్తానని ఓపెన్ అయ్యారు. తాను స్వేచ్ఛగా ఉంటానని, లీగల్‌గా ఎలాంటి తప్పు చేయను. అలాగని సమాజం ఏదో అనుకుంటుందని తాను అస్సలు పట్టించుకోనని వర్మ చెప్పారు. అదే బాటలో వెళ్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎంతైనా వర్మ రూటే సపరేటు లెండి!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3HaiEi8

Nagarjuna furious: Statement about Samantha and Naga Chaitanya is absolute nonsense

Nagarjuna furious: Statement about Samantha and Naga Chaitanya is absolute nonsense
Nagarjuna furious: Statement about Samantha and Naga Chaitanya is absolute nonsense

Akkineni Nagarjuna is very upset. He is furious at those publishing the nonsense news reports about him ‘breaking silence’ on son Naga Chaitanya‘s divorce with Samantha Ruth Prabhu. Yesterday he took to Twitter to share that he has not given any interview about the same.

And wrote on Twitter: The news in social media and electronic media quoting my statement about Samantha  and  Naga Chaitanya is completely false and absolute nonsense!! I request media friends to please refrain from posting rumors as news.”

Recently few media reported that  Nagarjuna had revealed that it was Samantha who had asked for divorce not his son Naga Chaitanya. He was quoted as saying that ‘things were alright’ between  Sam and Chaitu until New Year 2021, which they celebrated together.

Naga  Chaitanya and Samantha announced their separation on 2nd October. Samantha was last seen in a special dance number for Icon Star  Allu Arjun’s Pushpa: The Rise, which is helmed by Sukumar and bankrolled by Mythri Movie Makers. Nagarjuna and Naga Chaitanya starred together in Bangarraju recently. Naga Chaitanya  is awaiting the release of his Hindi Film Laal Singh Chaddha which marked his debut in Bollywood. He will also be seen in Thank You co starring Raashi Khanna.



from Tollywood News, Tollywood Latest Updates, Telugu Cinema News https://ift.tt/3u6D6wt

Adipurush: భారీ డీల్‌తో హాలీవుడ్ రేంజ్ రిలీజ్! ఇది కదా ప్రభాస్ క్రేజ్ అంటే..

'బాహుబలి' సినిమాతో ప్యాన్ ఇండియా ఇమేజ్ సొంతమైంది. తెలుగోడి సత్తా ప్రపంచానికి తెలిసింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ పేరు ప్రపంచమంతా మారుమోగడమే గాక ప్రభాస్‌కి వరుసపెట్టి భారీ సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. యంగ్ రెబల్ స్టార్‌తో సినిమా చేసేందుకు వందల కోట్లయినా ఖర్చు చేస్తాం అనే నిర్మాతల లిస్ట్ పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ '' గురించి బయటకొచ్చిన ఓ లేటెస్ట్ అప్‌డేట్ ఆయన అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్యాన్ ఇండియా సినిమాగా 'ఆదిపురుష్' సినిమాను రూపొందించారు. పౌరాణిక గాథ రామాయణంను ఈ 'ఆదిపురుష్' రూపంలో చూపించనున్నారు. ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని ఎంచుకున్న యూనిట్.. అన్ని హంగులతో కేవలం 103 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి రికార్డు చేశారు. మొత్తంగా ఈ సినిమా కోసం దాదాపు 500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. టీ సిరీస్ బ్యానర్‌పై ఐదు భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ 'ఆదిపురుష్' చిత్రాన్ని ప్యాన్ వరల్డ్ సినిమాగా మలిచే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. 'ఆదిపురుష్' సినిమాను ఇంగ్లీష్‌లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ఈ విషయమై ఇప్పటికే డిస్నీ స్టూడియోస్‌తో దర్శకనిర్మాతలు చర్చలు జరుపుతున్నారనేది లేటెస్ట్ సమాచారం. ఈ చర్చలు సఫలమైతే ఆదిపురుష్ ఇంగ్లీష్ వర్షన్ కూడా రిలీజ్ కానుందట. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై సుమారు 2000 కోట్ల మేర బిజినెస్ డీల్స్ జరుగుతున్నాయని పలువురు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇదే నిజమై ఆదిపురుష్ హాలీవుడ్ రేంజ్‌ రిలీజ్ అయితే ఇక ప్రభాస్ క్రేజ్ ఊహకందడం కూడా కష్టమే. ఇకపోతే వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన ప్రభాస్.. ఇప్పటికే 'రాధేశ్యామ్' మూవీ కంప్లీట్ చేయడంతో ఆ సినిమా విడుదలకు సిద్ధమైంది. దీంతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ K', ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', అలాగే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ దర్వకత్వంలో మరో సినిమాను చేస్తున్నారు ప్రభాస్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ALfCyn

Good Luck Sakhi Twitter Review: ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే..

'మహానటి' సినిమాతో భారీ క్రేజ్ కూడగట్టుకున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అడ్రస్‌గా నిలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ''. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్, టైటిల్ సాంగ్ భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనేక తర్జన భర్జనలు నడుమ ఎట్టకేలకు ఈ రోజు (జనవరి 28) ప్రేక్షకుల ముందుకొచ్చింది. దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పదిరి నిర్మించిన ఈ చిత్రానికి నటేష్ కుకుమార్ దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాలో తెలంగాణ ఊరి ఆడపిల్లగా కీర్తి సురేష్ నటించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇప్పటికే సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా ఎలా రియాక్ట్ అవుతున్నారు? అనేది చూద్దామా.. ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉందని, కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్లో కీర్తి సురేష్ నటన అబ్బురపరిచిందని ఇప్పటివరకు వచ్చిన ట్వీట్స్ ఆధారంగా తెలుస్తోంది. స్పోర్ట్ డ్రామా చిత్రంగా విడుదలైన ఈ చిత్రం ఫ్యామిలీ అంతా కలిసి చూడతగ్గ సినిమా అని చెబుతున్నారు. ఇంటర్వెల్ సీన్స్, సెకండాఫ్ పర్వాలేదని అంటున్నారు. బ్యాడ్ లక్ వెంటాడుతున్న ఓ అమ్మాయి షార్ప్ షూటర్‌గా జగపతి బాబు దగ్గర కోచింగ్ తీసుకొని జాతీయస్థాయిలో ఎలా మంచి పేరు సంపాదిస్తుందనేదే ఈ సినిమా కాన్సెప్ట్ అని, ఈ కథను డైరెక్టర్ అద్భుతంగా మలిచారని ఇప్పటిదాకా వచ్చిన రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ, మళయాలంలో కూడా ఈ సినమా రిలీజ్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33VoXYt

Pushpa fever: Hardik Pandya with his grandma perform hook step of Srivalli

Pushpa fever: Hardik Pandya with his grandma perform hook step of Srivalli
Pushpa fever: Hardik Pandya with his grandma perform hook step of Srivalli

Icon star Allu Arjun‘s action drama Pushpa: The Rise, helmed by Sukumar  was released last month and has garnered huge popularity.  The movie, directed by Sukumar has turned out a blockbuster at the box office and is still running successfully at the box office.

Along with celebs, the Pushpa craze also took over the cricket community as players from Suresh Raina to Ravindra Jadeja have recreated their favorite scenes and songs from Pushpa: The Rise.  David Warner, DJ Bravo, Suresh Raina, and more were seen participating in the Srivalli challenge and now the name of another cricketer has been added in this list and he is none other than all rounder player Hardik Pandya.

Hardik Pandya  took to his Instagram  to share  a video where he with his grandma is seen performing the hook step of Pushpa: The Rise  track Srivalli. The video won the hearts of netizens and called it the best version of Srivalli to date.  One of the netizen said: Hardik… Hardik Raj.. Ni avva taggedey ley

Allu Arjun’s Pushpahas received a roaring response from fans. From the songs to the dialogues, everything has been a hit with the audience. People can’t get enough of songs like Saami Saami, Srivalli and O Antava.



from Tollywood News, Tollywood Latest Updates, Telugu Cinema News https://ift.tt/3G5K1IA

Keerthy Suresh Naatu Naatu with Ram Charan

Keerthy Suresh Naatu Naatu with Ram Charan
Keerthy Suresh Naatu Naatu with Ram Charan

Mega Power Star Ram Charan and National award winning actress  Keerthy Suresh shared the same dais yesterday on the occasion of pre release event of women centric film Good Luck Sakhi.  Ram Charan was the chief guest of the event.   The movie will release in the theaters on January 28. Megastar Chiranjeevi was to grace the event, but he could not attend as he was tested positive for the novel Coronavirus. So, Ram Charan decided to attended the event. When Keerthy Suresh requested Ram Charan to shake a leg with her to the  Naatu Naatu RRR song from SS Rajamouli’ magnum opus , the actor  danced with her.

On this occasion,  Dil Raju gave an exciting update to mega fans.  He said,” Ram Charan has lined up 3 films for release – RRR, Acharya, and RC15 in 12 months. So get ready  to watch the action of Ram Charan.

Dil Raju  also revealed that the team of Good Luck Sakhi worked really hard and they are confident that the movie will win the heart of the movie lovers.

Good Luck Sakhi  which has Aadi Pinishetty  in the lead role, is directed by Nagesh and it is produced by Shravya Varma and Sudheer Chandra.  The movie also has  Jagapathi Babu, and others in important roles.



from Tollywood News, Top Stories, Latest Updates, Breaking News https://ift.tt/3IHi6AB

RRRలో అల్లూరి పాత్ర చేయాల్సి వ‌స్తే.. ఎన్టీఆర్ ఏం చెప్పారో తెలుసా?

ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ ఆతృత‌గా ఎదురుచూస్తోన్న పాన్ ఇండియా మూవీ RRR. టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా ప్ర‌భావంతో మార్చి 18న లేదా ఏప్రిల్ 28కి వాయిదా ప‌డింది. ఇందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ క‌నిపించున్న సంగ‌తి తెలిసిందే. RRRకు సంబంధించి ఓ ఇంట‌ర్వ్యూలో రామ్ చ‌ర‌ణ్ చేసిన అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌ గురించి మాట్లాడుతూ, ‘‘నాకు రామ‌రాజు పాత్రను ట్రైల‌ర్‌లో చూస్తే.. నిప్పుల మ‌ధ్య నుంచి దూకుతూ బాణం సంధించే స‌న్నివేశం బాగా న‌చ్చింది. ఎంత బాగా అంటే ఆ ప‌ర్టికుల‌ర్ స‌న్నివేశంలో నేను న‌టించాల‌నంతేగా. ఆ స‌న్నివేశంలో బ్యాగ్రౌండ్ స్కోర్‌, ట్రైల‌ర్‌లో ఆ స‌న్నివేశాన్ని చూపించిన సంద‌ర్భం కావ‌చ్చు’’ అన్నారు సినిమాలోని ఇన్‌టెన్సిటీని స‌ద‌రు స‌న్నివేశం చెప్పేస్తుందంటూ ఎన్టీఆర్ రామరాజు పాత్ర గురించి మాట్లాడారు. 1920 బ్యాక్ డ్రాప్‌తో సాగే RRR సినిమా ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ మూవీ. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ క‌లుసుకోని ఇద్ద‌రు యోధులు క‌లుసుకుని బ్రిటీష్ వారిపై పోరాటం చేస్తే ఎలా ఉంటుంద‌నేదే ఈ సినిమా. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌తో పాటు ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ వంటి బాలీవుడ్ స్టార్స్‌.. ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి వంటి హాలీవుడ్ స్టార్స్ న‌టించారు. డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య ఈ చిత్రాన్ని దాదాపు ఆరు వంద‌ల కోట్లకు పైగా బ‌డ్జెట్‌తో నిర్మించారు. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం కావ‌డంతో RRRపై భారీ అంచ‌నాలున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3u9xZvP

FIR against Google CEO Sundar Pichai

FIR against Google CEO Sundar Pichai
FIR against Google CEO Sundar Pichai

Yesterday we reported that Google  CEO Sundar Pichai was conferred India’s third-highest civilian award Padma Bhushan. Now once again he is in the news headlines.   According to the latest report, a case has been registered against Google CEO Sundar Pichai and five others from the tech giant over the alleged copyright infringement of a Bollywood movie on YouTube.

The film director and producer Suneel Darshan alleged that somebody uploaded the movie  Ek Hasina Thi Ek Diwana Tha  starring Shiv Darshan, Natasha Fernandez and Upen Patel in lead roles, on YouTube without its producers’ permission.

Suneel Darshan in his complaint against Mr Sundar Pichai  said that he has not sold the rights of his movie  ‘Ek Haseena Thi Ek Deewana Tha’ to anyone or released it, however, the  movie is running on YouTube with millions of views.  The film maker  Suneel Darshan also  claimed that the content has been blatantly used with over a billion infringements and a huge amount of  the money is being made by this illegal uploading of his movie.

Along with Sundar Pichai , Gautam Anand ( head of youtube), Joe Grier- Grievance officer and four  other employees of the tech giant are among the officials named in the FIR.

Also Read:

Microsoft Nadella and Google Pichai among Padma Bhushan awardees

Sarkar Teaser: Vijay as Corporate Monster starts to create record

Government announced Padma Awards 2022



from Tollywood News, Tollywood Latest Updates, Telugu Cinema News https://ift.tt/3nYEI7K

క్రికెట్ పాఠాలు నేర్చుకుంటున్న జాన్వీ కపూర్!

దివంగ‌త అందాల న‌టి శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్‌.. ‘ధడక్’ చిత్రంతో సినీ రంగ ప్ర‌వేశం చేశారు. తొలి చిత్రంతోనే న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న జాన్వీ క‌పూర్ త‌ర్వాత ‘గుంజ‌న్ స‌క్సేనా - ది కార్గిల్ గ‌ర్ల్‌’ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం జాన్వీ క‌పూర్ న‌టించిన‌ మిలి, గుడ్ ల‌క్ జెర్రీ చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధమ‌వుతున్నాయి. మ‌రో వైపు దోస్తానా 2 చిత్రం సెట్స్‌పై ఉంది. వీట‌న్నింటికీ డిఫ‌రెంట్‌గా స్పోర్ట్స్ మూవీలో ఇప్పుడు జాన్వీ క‌పూర్ న‌టించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఆ చిత్ర‌మే ‘’. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ చిత్రం క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్క‌బోతున్న చిత్రం.కాబ‌ట్టి ఆషామాషీగా తీసుకోకుండా ఈ సినిమాకు సంబంధించిన జాన్వీ క‌పూర్ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఇందులో రాజ్ కుమార్ రావు కూడా న‌టిస్తున్నారు. దీనికి సంబంధించి క్రికెట్ ఆట‌ను ప్ర‌త్యేకంగా నేర్చుకుంటున్నారు జాన్వీ క‌పూర్‌. ప్ర‌ముఖ క్రికెట‌ర్ వీరికి క్రికెట్‌కు సంబంధించిన పాఠాల‌ను నేర్పిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ను క్రికెట్ క్యాంప్ ఎట్ మిస్ట‌ర్ అండ్ మిసెస్ మ‌హి అంటూ జాన్వీ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. అందులో చిత్ర యూనిట్ స‌భ్యులు, దినేష్ కార్తీక్ క‌నిపిస్తున్నారు. కొన్ని ఫొటోల్లో జాన్వీ క‌పూర్ క్రికెట్ ఆడుతుండ‌టాన్ని కూడా మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ చిత్రానికి శ‌ర్మ‌న్ శ‌ర్మ డైరెక్ట‌ర్‌. అక్టోబ‌ర్ 7న మూవీ రిలీజ్ అవుతుంది. సినిమాల‌తో పాటు జాన్వీ క‌పూర్ సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంటారు. ఆమె జిమ్ ఫొటోలు, డాన్సింగ్ వీడియోల‌ను షేర్ చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తుంటారు. ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా ఎదుగుతున్న జాన్వీ క‌పూర్ సౌత్ ఇండ‌స్ట్రీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా? అని ఇక్క‌డి వారు కూడా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3491kLJ

మ‌హేష్ సినిమాలో ‘భీమ్లా నాయక్’ బ్యూటీ..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ప్ర‌స్తుతం ‘స‌ర్కారు వారి పాట‌’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. సినిమా ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 1న విడుద‌ల‌వుతుంద‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ తాజా స‌మాచారం మేర‌కు మ‌రింత ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని, స‌మ‌ర్మ్‌కి పోస్ట్ పోన్ కావ‌చ్చున‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే మ‌హేష్‌.. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి రెడీ అయిపోతారు. ఇప్ప‌టికే వెయిటింగ్‌లో ఉన్న ఫ్యాన్స్ కోసం వీలైనంత త్వ‌ర‌గా సినిమాలు పూర్తి చేయ‌డానికి త్రివిక్ర‌మ్ మూవీని ట్రాక్ ఎక్కించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. మ‌హేష్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొంద‌బోయే చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇందులో పూజా హెగ్డే పేరు హీరోయిన్‌గా వినిపిస్తోంది. ఈమెతో పాటు స‌మంత పేరు కూడా ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. అలాగే ఇప్పుడు లిస్టులో మ‌రో హీరోయిన్ పేరు కూడా యాడ్ అయ్యింద‌ని టాక్‌. ఆమె ఎవ‌రో కాదు.. మ‌ల‌యాళ బ్యూటీ సంయుక్తా మీన‌న్‌. ఈ అమ్మ‌డు ‘భీమ్లా నాయక్’ ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. అందులో రానా ద‌గ్గుబాటి స‌ర‌స‌న నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌హేష్ మ‌ర‌ద‌లి పాత్ర‌లో క‌నిపించ‌నుందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల్లో నిజా నిజాలు తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. అత‌డు, జ‌లేజా చిత్రాల త‌ర్వాత మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ రాధాకృష్ణ అలియాస్ చిన‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత‌నే రాజ‌మౌళితో మ‌హేష్ సినిమా ఉంటుంది. నిజానికి స‌ర్కారు వారి పాట త‌ర్వాత‌నే రాజ‌మౌళి సినిమా ఉంటుంద‌ని భావించినా, ట్రిపుల్ ఆర్ వాయిదా ప‌డ‌టంతో నెక్ట్స్ మూవీకి జ‌క్క‌న్న స‌మ‌యం తీసుకున్నార‌ట‌. దీంతో ఆ గ్యాప్‌లో త్రివిక్ర‌మ్ సినిమాను పూర్తి చేయాల‌నేది మ‌హేష్ ప్లాన్‌గా క‌నిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3FYK5tO

రామ్ చ‌ర‌ణ్‌తో కీర్తి సురేష్ నాటు నాటు స్టెప్.. వీడియో వైరల్!

ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన పాన్ ఇండియా మూవీ RRR. కోవిడ్ కార‌ణంగా సంక్రాంతికి విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ప్ర‌తి ప్రోమో, టీజ‌ర్‌, ట్రైల‌ర్, సాంగ్స్ ఆడియెన్స్‌కు బాగా న‌చ్చాయి. ముఖ్యంగా ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి స్టెప్పులేసిన ‘నాటు నాటు.. ’ సాంగ్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇందులో తార‌క్ - చ‌ర‌ణ్ క‌లిసి చేసిన స్టెప్పుల‌ను అంద‌రూ వేసి ఆ వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఎన్టీఆర్ - చ‌ర‌ణ్ క‌లిసి దుమ్ము రేపిన నాటు నాటు సాంగ్‌ని రామ్ చ‌ర‌ణ్ - క‌లిసి చేస్తే ఎలా ఉంటుంది! బాగానే ఉంటుంది. హ్యాండ్స‌మ్ హీరో, క్యూట్ హీరోయిన్ క‌లిసి స్టెప్పేస్తే బాగానే ఉంటుంది. రామ్ చ‌ర‌ణ్ బుధ‌వారం గుడ్ ల‌క్ స‌ఖి ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. నిజానికి మెగాస్టార్ చిరంజీవ‌వి ఈ వేడుక‌కి ముఖ్య అతిథిగా రావాల్సింది. కానీ ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్దార‌ణ కావ‌డంతో ఆయ‌న స్థానంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ గెస్ట్‌గా విచ్చేశారు. అజ్ఞాత‌వాసిలో కీర్తి సురేష్ న‌ట‌న బావుంటుందని, ‘మ‌హా న‌టి’ సినిమా చూసిన త‌ర్వాత కీర్తి సురేష్ న‌ట‌న‌కు ఫిదా అయ్యాన‌ని చెప్పిన రామ్ చ‌ర‌ణ్. ‘’ సినిమా చిన్న‌ సినిమా కాద‌ని.. ఒక వైపు మ‌హాన‌టితో జాతీయ అవార్డు అందుకున్న న‌టి కీర్తిసురేష్‌.. మ‌రో వైపు జాతీయ అవార్డ్ అందుకున్న డైరెక్ట‌ర్ న‌గేష్ ఉన్న‌ప్పుడు దాన్ని చిన్న అనడం కరెక్ట్ కాదని చెప్పిన రామ్ చరణ్..మూవీ పెద్ద హిట్ కావాలని చెబుతూ డైరెక్టర్ నగేష్ కుకునూర్ అండ్ టీమ్‌ను అభినందించారు. అనంత‌రం కీర్తి సురేష్ స్టేజ్ పైకి వ‌చ్చి నాటు నాటు స్టెప్ వేయాల‌ని ఉంద‌ని రామ్ చ‌ర‌ణ్‌ను కోరారు. ‘ఎవ‌రితో అయినా అద్భుతంగా న‌టించ‌గ‌ల‌, నాకెంతో ఇష్టమైన మహానటి కీర్తి సురేష్ అడిగారు కాబట్టి ఏమాత్రం ఆలోచించ‌కుండా ఒప్పుకుంటున్నా’ అని చెప్పిన చరణ్.. ‘కీర్తితో మీకు ఆ స్టెప్ వ‌చ్చా ఓసారి అయితే లైట్‌గా వేసి చూపించండి’ అని చెప్పి, ఆమె వేసిన త‌ర్వాత స‌ర‌దాగా కీర్తితో క‌లిసి నాటు నాటు స్టెప్పు వేశారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35lOZUZ

10 million children infected with Covid-19 in America

10 million children infected with Covid-19 in America
10 million children infected with Covid-19 in America

According to the recent report of the American Academy of Pediatrics, over 10 million children have contracted with Covid in the United States. A total of 10,603,034 child Covid cases have been reported across the country as of January 20. The percentage rate of child confirmed cases stands at 18.4%.

Xinhua news agency has reported that child Covid cases have increased across the country during this Omicron spread. In the previous week, 1.1 million Covid-19 cases were identified among the children in the United States, and it is 5 times greater than the number of child Covid cases recorded during the second wave in the winter season.
On the report of American Academy of Pediatrics, there is 17% spike over the 9,81,000 added cases reported the week before and a doubling of case counts  from the previous couple of weeks. The academy has also reported that there have been 5.6 million additional child cases since the first week of September this year.


from Tollywood News, Tollywood Latest Updates, Telugu Cinema News https://ift.tt/3Iy8w2M

Kissing case: Shilpa Shetty is the victim

Kissing case: Shilpa Shetty is the victim
Kissing case: Shilpa Shetty is the victim

A metropolitan magistrate court at Ballard Pier, Mumbai, observed that  Bollywood actress Shilpa Shetty was the victim of the alleged act of the accused number 1, Hollywood star Richard Gere, who publicly kissed  the actress during an event as a part of the promotion of AIDS awareness in Rajasthan in  the year 2017.

Shilpa Shetty  was accused of obscenity and indecency after Hollywood star Richard Gere, a co-accused in this case, twirled   the actress in his arms, arched her over and planted three kisses on the cheek at an AIDS awareness event in Rajasthan.

Mumbai court discharged Shilpa Shetty in a case of obscenity that was filed against her after Richard Gere publicly kissed her. Once the police report and documents were presented Metropolitan Magistrate Ketaki Chavan,  was satisfied that the charges against B town actress Shilpa Shetty were groundless. Hence, she was discharged from offences. After the incident, 3  cases, 2 in Rajasthan and 1  in Ghaziabad, were filed against Shilpa  on charges of obscenity. Her plea to transfer the case to Mumbai was allowed by Supreme Court in 2017.

On the otherside,  the actress was all over the news last year after her husband and businessman  Raj Kundra was arrested in a p*rnography related case.  Raj Kundra is currently out on bail.



from Tollywood News, Top Stories, Latest Updates, Breaking News https://ift.tt/3G8Sknm

మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్..!

థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది ప్ర‌ముఖులు క‌రోనా ఎఫెక్ట్‌కి గుర‌య్యారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న ట్విట్టర్ ద్వారా తెలియ‌జేశారు. ‘‘కరోనా బారిన పడకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా పాటిటివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. స్వ‌ల్పంగా ల‌క్ష‌ణాలున్నాయి. ఇంట్లోనే క్వారంటైన్ అయ్యాను. ఈ మ‌ధ్య కాలంలో న‌న్ను క‌లిసిన వారంద‌రూ క‌రోనా టెస్టులు చేయించుకోండి. త్వ‌ర‌లోనే మీ అంద‌రినీ క‌లుస్తాను’’ అని తెలిపారు. ఇంతక ముందు ఓసారి ఇలాగే చిరంజీవికి కరోనా సోకినట్లు వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు చిరంజీవి వెంటనే తన సోషల్ మీడియాలో స్పందిస్తూ..తప్పుడు కరోనా కిట్‌తో పరీక్షించుకోవడం వల్ల పాజిటివ్ ఫలితం వచ్చిందని తను బాగానే ఉన్నానంటూ తెలియజేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి వీలైనన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యమైన పనులతో బయటకు వచ్చినప్పుడు కూడా ఆయన సామాజిక దూరం పాటించేవారు. అయితే ఎలాగో ఆయన ఇప్పుడు కరోనా బారిన పడ్డారు. సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉండగా.. సెట్స్‌పై గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీ సినిమాలున్నాయి. ఇవి కాకుండా వెంకీ కుడుముల సినిమాల చేయడానికి ఆయన రీసెంట్‌గానే ఓకే చెప్పారు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భోళా శంకర్’ సినిమా చిత్రీకరణలో చిరంజీవి పాల్గొంటున్నారు. చిరంజీకి కరోనా రావడంతో దాదాపు రెండు వారాల పాటు ఆయన సినిమా షూటింగ్స్ అన్నీ వెనక్కి వెళ్లినట్లే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35eKaNe

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts