Shyam Singha Roy: మీసం మెలేసిన నాని.. అంచనాలు పెంచేసిన శ్యామ్ సింగరాయ్ ప్రోమో

ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం రూపొందిన ‘వి’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి డీలా పడిన నాచురల్ స్టార్ .. ఏ మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వరుస సినిమాలను లైన్‌లో పెట్టేశారు. రీసెంట్‌గా 'టక్ జగదీష్' చేసి మిశ్రమ స్పందన పొందిన ఈ హీరో ఎలాగైనా సాలిడ్ హిట్ పట్టాలని డిఫరెంట్ కథా చిత్రం '' మూవీ చేస్తున్నారు. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. పిరియాడికల్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రానికి మెలోడీ సాంగ్ స్పెషలిస్ట్ మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, అభినవ్ గోమాతమ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వెంకట్‌ బోయినపల్లి నిర్మాతగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా రూపొందుతున్న ఈ సినిమాలో నాని రోల్ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉంటుందట. ఓ వైపు షూటింగ్ చేస్తూనే ఇప్పటికే విడుదల చేసిన టీజర్, రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ చేసి సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. ఈ ప్రోమో వీడియోలో అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా నాని క్యారెక్టరైజేషన్ చూపించారు. సింగరాయ్ ఎలివేషన్ పీక్స్‌లో వర్కవుటైందని చెప్పుకోవాలి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుతూ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న చిత్రయూనిట్ డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుంది. ఈ మూవీపై నాని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32LyOit

Chiranjeevi: ఆచార్య ఐదు రోజుల జాతర.. సినిమాలో అదే హైలైట్ అదే! డైరెక్టర్ కొరటాల శివ ఓపెన్

టాలీవుడ్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ''. మెగాస్టార్ హీరోగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. చిరంజీవి తనయుడు, స్టార్ హీరో రామ్ చరణ్ సిద్ద పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే మరో హీరోయిన్‌గా నీలాంబరి పాత్ర పోషిస్తోంది. శరవేగంగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేస్తున్న కొరటాల ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సినిమా హైలైట్ పాయింట్స్‌పై రియాక్ట్ అవుతూ ఓపెన్ అయ్యారు డైరెక్టర్ కొరటాల శివ. ఆచార్య నుంచి ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయని ఆయన అన్నారు. అందులో చిరంజీవి సాంగ్ ఒకటి కాగా, మరొకటి రామ్ చరణ్ సాంగ్ అని, సినిమా విడుదలకు ముందే ఈ రెండు సూపర్ హిట్ అయ్యాయని చెప్పిన కొరటాల.. చిరు- రామ్ చరణ్ కాంబోలో మరో పాట షూట్ చేశామని అన్నారు. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారని, ఈ సినిమా హైలైట్స్‌లో ఈ సాంగ్ ఒకటిగా నిలుస్తుందని చెబుతూ సీక్రెట్ రివీల్ చేశారు. కాగా చిరు- రామ్ చరణ్ కాంబోలో ఈ సాంగ్ షూట్ చేస్తున్న సమయంలో ఓ రోజు చిరంజీవి ఫ్యామిలీ మొత్తం సెట్‌కి వచ్చిందని, ఆ తర్వాత రోజున రామ్ చరణ్ సన్నిహితులంతా, ఇక ఆ మరుసటి రోజున ఇండస్ట్రీలోని దర్శక నిర్మాతలంతా కూడా వచ్చారని కొరటాల తెలిపారు. అలా ఓ ఐదు రోజుల పాటు సెట్లో జాతర వాతావరణం కనిపించిందని ఆయన చెప్పడం విశేషం. భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Dh16hk

అఖండ ట్విట్టర్ రివ్యూ: బాలయ్య బాబు బొమ్మ పడింది.. ది కంప్లీట్ మాస్ ప్యాకేజ్

నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. బాలయ్య బాబు హీరోగా రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'అఖండ' నేడు (డిసెంబర్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బాలకృష్ణ- బోయపాటి కాంబోలో రాబోతున్న హాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. దీనికి తోడు సినిమా షూటింగ్ జరుగుతుండగానే బోయపాటి రిలీజ్ చేసిన మూవీ అప్‌డేట్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. దీంతో ఈ మూవీ చూడాలని ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. అయితే నేడు విడుదల కానున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగానే అనగా గత రాత్రి ఈ సినిమా ఓవర్‌సీస్‌లో ప్రదర్శించబడింది. పలుచోట్ల ప్రివ్యూ వేశారు. దీంతో ఇప్పటికే 'అఖండ' చూసేసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు బాలయ్య బాబుకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఆడియన్స్ టాక్, ట్విట్టర్ పోస్టుల ఆధారంగా చూస్తే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయిందని తెలుస్తోంది. ఫస్టాఫ్ అదిరిపోయిందని, మాస్ ఆడియన్స్‌ మెచ్చేలా కిక్కిస్తూ బోయపాటి మార్క్ స్పష్టంగా చూపించారని అంటున్నారు. సెకండాఫ్ కూడా అంతకుమించిన మాస్ ఎలిమెంట్స్‌తో అద్భుతంగా వచ్చిందని చెబుతున్నారు. ఎప్పటిలాగే బాలకృష్ణ హోల్ అండ్ సోల్ పర్‌ఫార్‌మెన్స్ చూపించగా హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్, జగపతి బాబు, శ్రీకాంత్‌లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారని అంటున్నారు. తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలో మేజర్ అట్రాక్షన్ అని, ఇది కంప్లీట్ మాస్ ప్యాకేజ్ అని ట్వీట్స్ పెడుతున్నారు. బాలకృష్ణ అఘోరా పాత్ర అయితే సినిమాలో హైలెట్ పాయింట్ అంటున్నారు. అదిరిపోయే సీన్స్, నందమూరి బలకృష్ణ డైలాగ్స్ చూస్తూ ఆయన ఫ్యాన్స్ థియేటర్స్‌లో గోల పెట్టేశారట. మొత్తం మీద ఈ 'అఖండ' సినిమా బాలకృష్ణ ఫ్యాన్స్‌కి బిగ్ ట్రీట్ ఇచ్చినట్లే అనే టాక్ అయితే బయటకొచ్చింది. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో భారీ హంగులతో రూపొందిన ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రలో పూర్ణ నటించింది. బాలయ్య బాబు సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. ప్రతినాయకుడిగా శ్రీకాంత్ నటించగా.. జగపతి బాబు ముఖ్య పాత్ర పోషించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rrlPNi

లాక్డౌన్‌లో అలాంటి పనులు.. ఇప్పుడు లిక్కర్ షాపులు.. కొత్త బిజినెస్‌పై కమెడియన్ రఘు

బుల్లితెరపై వెండితెరపై ఫుల్ ఫేమస్ అయ్యాడు. సినిమాల్లో విలన్, కమెడియన్ పాత్రల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక బుల్లితెరపై సంచలనంగా మారిన జబర్దస్త్ షోలోనూ కనిపించాడు. ఒకప్పుడు ఈ షో సీనియర్ ఆర్టిస్ట్‌లతోనే నడిచింది. అక్కడ రోలర్ రఘు అనే పేరుతో స్కిట్లు చేశాడు. బాగానే బిజీగా మారిపోయాడు. మధ్యలో అలీతో జాలీగా అనే షోలోనూ రచ్చ చేశాడు. అయితే రఘు ఇప్పుడు సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నాడు అందుకు ఇప్పుడు అతని దృష్టి వ్యాపారాల మీద పడ్డట్టుంది. లాక్డౌన్‌లొ చిన్నగా మొదలు పెట్టిన వ్యాపారమే.. పది ఎకరాలు లీజుకు తీసుకుని చేసేంతలా ఎదిగిందట. లాక్డౌన్ వల్ల పరిస్థితి బాగా లేకుండా పోయిందట.. ఏం చేయాలో అర్థం కాక.. ఇంటి చుట్టూ కూరగాయలు పెట్టాడట. ఆర్గానిక్‌గా పండించాడట. చాలా మంచిగా పండాయట. ఇదేదో బాగుందని పది ఎకరాలు కౌలుకు తీసుకుని మరీ ఇప్పుడు పండిస్తున్నాడట. మంచిగనే నడుస్తుండట. ఇంతలోనే తన ఫ్రెండ్స్ సాయి రామ్ రెడ్డి, హరినాథ రెడ్డి అని అభినవ్ లిక్కర్ పేరుతో టెండర్ వేశాం. ఇలా వైన్ షాపులకు టెండర్ పడుతుందట వేద్దామని అన్నారు. సరే ఇందులో కూడా మన లక్ ఎలా ఉందో అని ట్రై చేశాం. నాలుగింటికి వేస్తే రెండు దుకాణాలు నాకే వచ్చాయి అంటూ రఘు చెప్పుకొచ్చాడు. ఈరోజు మంచి రోజు అని ఈ రోజే మందు దుకాణాలను ప్రారంభించాడట. మొత్తానికి ఈ కమెడియన్ మాత్రం బిజినెస్‌లోకి దూసుకుపోతోన్నాడు. చూస్తుంటే సినీ కెరీర్‌ను కూడా పక్కన పెట్టేసి బిజినెస్ మెన్‌గా అవతరించేట్టున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rsMXvy

Radhe Shyam Aashiqui Aa Gayi : This is called power of music and visualization

Radhe Shyam Aashiqui Aa Gayi : This is called power of music and visualization
Radhe Shyam Aashiqui Aa Gayi : This is called power of music and visualization

The makers  Radhe Shyam have started the promotional activities and today the makers  released the first single Aashiqui Aa Gayi, which is a visual feast.  Pooja Hgede is mesmerised by Prabhas’ charm and  the song is all about the romance between them.  Arijit’s soul-stirring voice combined with Mithoon’s romantic tune and lyrics are the main assets. The song was shot in some of the exotic locations of Italy, the visuals are rich.  The music lovers are very happy after listening the song and watching the visuals. They are sharing their review on youtube, which are as follows:

Sreya: Soulness personified in his voice once again

Divya Singh: The golden era has returned with Arijit giving a hit every week!

Vikash: Arijit singh voice is like pouring honey in ear.

Sumanraj: Now that’s what we call power of Arijit singh’s Voice

Harsh: This song with make History because arijit has come with his Splendid Voice again

Xavier: Another priceless gift from the living legend.This song wl endure for generations because it is sung with all his heart and soul and with flawless perfection.Another timeless gift from Arijit Singh.A Mithoon Arijit combo to be treasured. When a legendary singer and a legendary composer get together they create magic .

Also Read:

Prabhas actual feeling about Radhe shyam

Radhe Shyam Aashiqui Aa Gayi teaser: Magic of Arijit Singh voice

Bhagyashree leaks Radhe Shyam still, Dance pose like a doll



from TOPSTORIES – Tollywood https://ift.tt/3I6NEjP

Pawan Kalyan, Rajamouli, Jr NTR pay tribute to Sirivennela Seetharama Sastry

Pawan Kalyan, Rajamouli, Jr NTR pay tribute to Sirivennela Seetharama Sastry
Pawan Kalyan, Rajamouli, Jr NTR pay tribute to Sirivennela Seetharama Sastry

Award-winning Telugu lyricist and Padma Shri awardee Sirivennela Seetharama Sastry passed away yesterday evening following lung cancer-related complications. He was 66. A medical bulletin issued by the KIMS Hospital revealed that he passed away at 4.07 pm. He was admitted on 24th November with pneumonia and  he was put on ECMO.

On Wednesday, Sirivennela Seetharama Sastry’ body was taken to the Film Chamber so well-wishers and loved ones can pay their last respects. Tollywood celebs like  SS Rajamouli, superstar Mahesh Babu, Power Star Pawan Kalyan, megastar  Chiranjeevi, Young Tiger Jr NTR, Stylish Star Allu Arjun, Rana Daggubati, Nani, Venkatesh,  Nandamuri Balakrishna, Nandini Reddy, Nandmuri Balakrishna, Saikumar, Dr Rajashekar, Jeevitha and others paid the tribute to Sirivennela Seetharama Sastry.

Venky Mama fame Venkatesh Daggubati offered his condolences to Sirivennela Seetharama Sastry’s family and tweeted: “Disheartened to hear that Sirivennela Seetharama Sastry garu is no more. Deepest condolences to his loved ones. May his soul rest in peace.”

Young Tiger Jr NTR tweeted: “The news that Sirivennela Seetharama Sastry was no more made me very upset. Although his pen, written by Aluperugaka, is still standing today, the letters he wrote will remain memorable to all as long as the Telugu language exists. I wholeheartedly pray to God to grant peace to his soul.”

Also Read:

Chiranjeevi, Venkatesh and Rana Daggubati paid last respects to Sirivennela Seetharama Sastry

Lyricist Sirivennela Seetharama Sastry son Raja Chembolu gets engaged

Sirivennela Seetharamasastry final journey details



from TOPSTORIES – Tollywood https://ift.tt/32O9cSi

Notable Indian Celebrities who died in 2021

Notable Indian Celebrities who died in 2021
Notable Indian Celebrities who died in 2021

The Indian film and television industry lost some of its gems in 2021 Sirivennela Seetharamasastry, Chandrasekhar Srivastava, Dilp Kumar, Jayanthi, SP Jananathan, Sivasankar Master and many celebrities left a void in the Indian entertainment industry. Here is a look back at all the stars who passed away this year.

Sirivennela Seetharamasastry : Death date  30th November 2021

Chandrasekhar Srivastava :  Death date 6th February 2021

Satish Kaul:  Death date 10th April 2021

Rajiv Kapoor :  Death date 9th February, 2021

Sashikala Saigal:  Death date 4th April, 2021

Abhilasha Patil :  Death date 4th May 2021

Rinku Singh Nikumbh:  Death date  2nd June 2021

Vivek :  Death date 17 April 2021

 Venkat Subha :  Death date 29 May 2021

Raj Kaushal: Death date 30th June 2021

 Dilip Kumar: Death date 7th July 2021

Bikramjeet Kanwarpal: Death date 1st May 2021

Rinku Singh Nikumbh  : Death date 2nd June 2021

Jayanthi :  Death date 26 July 2021

Pandu:  Death date 6 May 2021

Abhilasha Patil: Death date 4th May 2021

Shravan Rathod: Death date 23rd April 2021

SP Jananathan :  Death date 14 March 2021

 Nitish Veera:  Death date 17 May 2021

Ananda Kannan :  Death date   16 August 2021

 RSG  Chelladurai :  Death date  29 April 2021

Chithra:  Death date 21 August 2021

Kishore Nandlaskar : Death date 20th April  2021

Sidharth Shukla: Death date 2nd September 2021

Uma Maheshwari :  Death date 17 October 2021

Alexandra Djav:  Death date 19 August  2021

Raja Babu:  Death date 25th October , 2021

Puneet Rajkumar :  Death date 29th October 2021

Vennelakanti : Death date 5th January 2021

 Sivasankar Master: Death date 28th November 2021



from TOPSTORIES – Tollywood https://ift.tt/3xEUfxh

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts