Ram Pothineni The Warriorr locks OTT partner

Ram Pothineni The Warriorr locks OTT partner
Ram Pothineni The Warriorr locks OTT partner

The young and energetic actor Ram Pothineni will next be seen in an action entertainer titled The Warriorr, which is being helmed by filmmaker N Lingusamy. In this actioner drama, Ram Pothineni will be seen in the role of a police officer. With  the young actor Ram donning the cop avatar for the first time, that too for Lingusamy’s film looks interesting since he is known for his gripping entertainers. A lot of expectations are riding on this upcoming drama The Warriorr. Now, according to the latest report,  the popular OTT platform, Disney+ Hotstar and Star Maa have grabbed the digital and satellite rights of Ram Pothineni The Warriorr, respectively, for a whopping price.

Uppena fame Krithi Shetty  is  on the board to play the female lead in this bilingual dram and it marks her debut in Kolywood. Akshara Gowda is also the leading lady. Billed to be an action drama, the bilingual Telugu and Tamil movie has Aadhi Pinishetty as the antagonist.

The Warriorr  is being bankrolled by Srinivasaa Silver Screens, whereas it has the music by Devi Sri Prasad. The Warrior comes after the success of iSmart Shankar of  the young actor Ram Pothieni. The earlier schedules of  this movie were shot in many grand scale locations.



from Tollywood News, Tollywood Latest Updates, Telugu Cinema News https://ift.tt/IK87kEu

ఓటీటీలో 'రామారావు ఆన్ డ్యూటీ'.. రవితేజ టీమ్ ఫైనల్ డిసీజన్‌!

కరోనా ఎఫెక్ట్‌‌తో చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. మరోవైపు థియేటర్స్ మూతపడటంతో ఓటీటీ వేదికలు ప్రేక్షకులకు దగ్గరయ్యాయి. క్రమంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే కొన్ని మీడియం రేంజ్ సినిమాలను ఓటీటీ వేదికలపై రిలీజ్ చేసి సక్సెస్ సాధించారు మేకర్స్. ఈ బాటలో హీరోగా తెరకెక్కుతున్న '' వెళ్లబోతోందట. ఈ సినిమా రిలీజ్ విషయంలో కొన్ని అడ్డంకులు వస్తుండటంతో చివరకు రవితేజ టీమ్ ఫైనల్ డిసీజన్‌కి వచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ మార్చి 25న విడుదల కావాల్సి ఉంది. కానీ అదే డేట్ RRR లాక్ చేసుకోవడంతో మేకర్స్ వెనక్కి తగ్గారు. ఆ తర్వాత ఏప్రీల్‌ 15న విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటే.. అప్పుడు కూడా పెద్ద సినిమాలు అడ్డు పడుతున్నాయి. కేజియఫ్ 2తో పాటు విజయ్ బీస్ట్ సినిమాలు ఏప్రీల్‌ 14న విడుదల కాబోతున్నాయి. దీంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారట మేకర్స్. విడుదలకు నోచుకోని పెద్ద సినిమాలు క్రమంగా థియేటర్స్ లోకి వస్తుండటంతో చిన్న, మీడియా బడ్జెట్ సినిమాలు వెనక్కి తగ్గాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పలు ఓటీటీ సంస్థలు డిమాండ్ ఉన్న సినిమాలకు భారీ ఆఫర్స్ చేస్తున్నాయి. ఇలా 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాకు కూడా సోనీ లైవ్‌ మంచి ఆఫర్ ఇవ్వడంతో ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నారట మేకర్స్. జూన్ వరకు సరైన డేట్స్ లేకపోవడం కూడా మరో కారణంగా భావించి ఓటీటీ దిశగా అడుగులేస్తున్నారని తెలుస్తోంది. కొత్త దర్శకుడు శరత్‌ మందవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎల్ఎల్‌పి బ్యానర్‌పై సుధాకర్‌ చేకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/8dFuMAo

Good News! Prabhas Adipurush gets a new release date

Good News! Prabhas Adipurush gets a new release date
Good News! Prabhas Adipurush gets a new release date

Directed by Om Raut, the Pan Indian movie Adipurush has Prabhas in the lead role.  In this film, he will be seen sharing the screen space with Kriti Sanon.  Today on the occasion of Maha Shivratri, the makers of Adipurush released a new poster and announced the new release date of Prabhas starrer. Adipurush will be released on 12th January 2023.

Saif Ali Khan  will be seen in the role of Lankesh,  and Sunny Singh will make his screen presence in the role of  Lakshman. The high-budget mythological movie is bankrolled by T-Series in association with Retrophiles Pvt. Ltd whereas it has the music  by Sachet-Parampara.

Earlier during the media interaction Sunny Singh revealed what working with Prabhas was like. He had said that  he calls Prabhas his elder brother. Prabhas is very humble. He also talked about Prabhas’ love for food and revealed he keeps sending it across.  Om Raut’ magnum opus Adipurush is an upcoming mythological drama based on Ramayana.

Apart from Adipurush, Prabhas will also be seen playing the lead role in Spirit, Salaar and Porject K. Currently he is waiting for the release of Radhe Shyam. He is also in the talk of Bollywood film makers.



from Tollywood News, Tollywood Latest Updates, Telugu Cinema News https://ift.tt/0psK6cO

‘భోళా శంకర్’ ఫస్ట్ లుక్ రిలీజ్.. మెగాస్టార్ మాస్ మేనియా

టాలీవుడ్ సీనియ‌ర్ అగ్ర కథానాయ‌కుడు మెగాస్టార్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘భోళా శంకర్’. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌, ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్ రూపొందిస్తున్నాయి. రామ బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత. ప్రముఖ నిర్మాత అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్నినిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మహా శివ రాత్రి సందర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్‌లో ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. మెగాభిమానులు ఆయ‌న్ని ఎలా తెర‌పై చూడాల‌నుకుంటారో అంత మాస్ మేనియాను క్రియేట్ చేస్తార‌ని భోళా శంక‌ర్ ఫ‌స్ట్ లుక్ చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. స్టైల్‌గా జీపు మీద కూర్చుని కీ చైన్‌ను తిప్పుతూ క‌నిపిస్తున్నారు చిరంజీవి. చాలా రోజుల త‌ర్వాత ప‌క్కా మాస్ లుక్‌, మాస్ పాత్ర‌లో చిరంజీవి క‌నిపించ‌బోతున్నారు. సిస్ట‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా రూపొదుతోన్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. చిరంజీవి చెల్లెలుగా క‌నిపించ‌నున్నారు. అలాగే మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా చిరంజీవి జోడీగా న‌టిస్తున్నారు. భోళా శంక‌ర్‌.. అజిత్ హీరోగా చేసిన త‌మిళ చిత్రం వేదాళంకు రీమేక్‌గా తెర‌కెక్కుంది . డూడ్లే సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది మెగా ఫ్యాన్స్‌కు పెద్ద ఫెస్టివ‌ల్ అనే చెప్పాలి. మెగా హీరోల సినిమాలు ఎలాగూ వారి ఫ్యాన్స్‌ను అల‌రిస్తాయి. అయితే ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి వ‌రుస సినిమాల‌తో థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే చిరంజీవి ఆచార్య సినిమాను రిలీజ్‌కి సిద్ధం చేశారు. ఇక సెట్స్ పై భోళా శంక‌ర్‌తో పాటు గాడ్ ఫాద‌ర్‌, డైరెక్ట‌ర్ బాబి చిత్రాలున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/Qx5S8dV

భీమ్లా నాయక్ సీక్రెట్: అందుకే అలా చేశామంటూ తమన్ ఓపెన్

కరోనా పరిస్థితుల తర్వాత థియేటర్ల వద్ద పండగ వాతావరణం తీసుకొచ్చాడు 'భీమ్లా నాయక్'. పవర్ స్టార్ స్టామినా ఏంటనేది ఈ సినిమాతో మరోసారి రుజువైంది. అన్ని సెంటర్లలో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా యమ స్పీడులో ఉంది. విడుదల రోజే పాజిటివ్ రివ్యూలు రావడంతో సినిమాకు సూపర్ బూస్ట్ దొరికింది. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తుండగా.. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు మ్యూజిక్ డైరెక్టర్ . భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్, పోటాపోటీ నటన ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చింది. ముఖ్యంగా అభిమానులకు విజువల్ ట్రీట్ ఇచ్చేలా కొన్ని సీన్స్ కట్ చేశారు. ఇందంతా బాగానే ఉన్నా సినిమాలో ఒక పాట కనిపించకపోవడం మాత్రం ప్రేక్షక లోకాన్ని ఆశ్చర్యపరిచింది. పవన్ కళ్యాణ్- నిత్య మీనన్ నడుమ షూట్ చేసిన 'అంత ఇష్టం ఏందయ్యా' అనే మెలోడీ సాంగ్ సినిమా విడుదలకు ముందే భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. తీరా విడుదల తర్వాత సినిమాలో ఈ సాంగ్ లేకపోవడం ఒకరకంగా ఫ్యాన్స్‌ని నిరాశ పరిచిందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అసలు ఆ సాంగ్ ఎందుకు కట్ చేయాల్సి వచ్చిందనే విషయమై ఓపెన్ అయ్యారు తమన్. 'మంచి వేడి మీద ఉన్న స్టవ్ మీద నీళ్ళు పోస్తే బాగుండదు కదా' అంటూ ఆయన రియాక్ట్ అయ్యారు. మంచి వేడి మీద సాగుతున్న సన్నివేశాల నడుమ కూల్‌గా అనిపించే ఈ సాంగ్ ఉంటే బాగుండదనే కారణంతో ఫైనల్ అవుట్‌పుట్ నుంచి ఈ పాటను తొలగించినట్లు తెలిపారు. ఇకపోతే 108 కోట్ల టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగిన భీమ్లా నాయక్ బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాడు. మొదటి మూడు రోజుల్లోనే 60 కోట్లకు పైగా షేర్ రాబట్టి సత్తా చాటాడు. ఈ సినిమా రెస్పాన్స్ చూస్తుంటే మరికొన్ని రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ అయ్యేలా ఉందని చెబుతున్నారు ట్రేడ్ పండితులు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/7Dmr9Kq

Official: ప్రభాస్ బిగ్ అప్‌డేట్.. ఆదిపురుష్ రిలీజ్ డేట్ ఇచ్చేశారండోయ్

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ కొట్టేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. అదే ఫామ్‌లో బిగ్గెస్ట్ మూవీస్ చేస్తున్నారు. 'సాహో' తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నా ప్రస్తుతం పలు బిగ్ ప్రాజెక్టుల్లో భాగమవుతున్నారు. అందులో ఒకటే 'ఆదిపురుష్'. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో భారీ రేంజ్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ నేపథ్యంలో శివరాత్రి కానుకగా ఫ్యాన్స్ హుషారెత్తే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రభాస్ భారీ పాన్ ఇండియా సినిమా 'ఆదిపురుష్' వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు డైరెక్టర్ ఓం రౌత్. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను 2023 సంవత్సరం జనవరి 12వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు 3D వర్షన్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుంచబోతున్నట్లు ట్వీట్ పెట్టారు. దీంతో ఈ బిగ్ అప్‌డేట్ క్షణాల్లో వైరల్ అయింది. పౌరాణిక గాథ రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్.. సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తున్నారు. ఈ భారీ మైథలాజికల్ వండర్‌‌లో రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్, ఇతర అప్‌డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేయడంతో ఈ మూవీ రిలీజ్‌పై ఆతృత నెలకొంది. ఈ పరిస్థితుల నడుమ మూవీ విడుదల తేదీ ప్రకటించి హూషారెత్తించారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయించి టీ సిరీస్ బ్యానర్‌పై ఐదు భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్‌తో గతంలో ఎన్నడూ లేనంత థ్రిల్ ఇచ్చేలా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుతున్నారట మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/CxMFjkH

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య.. సమంత ఎమోషనల్ పోస్ట్

ఉక్రెయిన్‌పై సైనిక చర్యపై స్పందించింది. ఇప్పటికే పలువురు సినీ తారలు ఈ చర్యను తప్పుబట్టారు. యుద్ధం అనేది ఏ కారణాలతో వచ్చినా అది మాత్రం పౌరుల, సైనికుల ప్రాణాలను పణంగా పెట్టడమేనని అన్నారు. ఇదే విషయంపై గత రెండు రోజుల క్రితం రియాక్ట్ అయిన స్టార్ హీరోయిన్ సమంత.. తాజాగా మరోసారి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఉక్రెయిన్‌లోని ఓ ఆస్పత్రి ఐసీయూ నుంచి నవజాత శిశువులను బాంబ్‌ షెల్టర్‌లోకి తీసుకెళ్తున్న ఓ వీడియోను తన ఇన్స్‌స్టా స్టోరీలో షేర్‌ చేసిన సమంత.. అప్పుడే పుట్టిన బిడ్డకు ఎన్ని కష్టాలో అంటూ ఎమోషనల్ కామెంట్ చేసింది. అంతేకాదు యోధుడైన ఉక్రెయిన్ అధ్యక్షుడిని చరిత్ర కనుగొంది. అతని తెగువ, ధైర్యసాహసాలే అందుకు సాక్ష్యం అని పేర్కొన్న ఓ న్యూస్‌ ఆర్టికల్‌ని కూడా సామ్ షేర్ చేసింది. ప్రస్తుతం పరిస్థితులపై ఎంతోమంది సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా కంప్లీట్ చేసింది. ఆమె కెరీర్‌లో రాబోతున్న తొలి పౌరాణిక సినిమా ఇది. దీంతో పాటు మరో ప్రయోగాత్మక సినిమా 'యశోద'లో భాగమవవుతోంది సమంత. ఈ సినిమాలో నర్స్ పాత్రలో సమంత రోల్ స్పెషల్ అట్రాక్షన్ కానుందని సమాచారం. విడాకుల తర్వాత కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టిన ఆమె.. బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేసేందుకు ఆసక్తి చూపుతోంది. మరోవైపు వెబ్ సిరీసుల్లో నటించేందుకు రెడీ అంటూ అన్ని కోణాల్లో కెరీర్ జర్నీ సాగించాలని ప్లాన్స్ చేసుకుంటోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/xlsjCE6

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts