Official: Pelli SandaD release date locked

Official: Pelli SandaD release date locked
Official: Pelli SandaD release date locked

Pelli SandaD is an upcoming romantic Telugu film starring Roshan Meka and Sree Leela in the lead role. The movie is  directed by Gowri Ronanki and is carrying a decent buzz among the movie lovers. Pelli SandaD is a sequel to the 1996 super hit Telugu musical romance drama which was helmed by K Raghavendra Rao and produced by C Aswini Dutt and Allu Aravind jointly,  in which  Srikanth Meka, Ravali and Deepti Bhatnagar played the lead role.

Rosha Meka is the son of Srikanth.  Currently the team of Pelli SandaD are busy in the promotional activities and today morning the makers announced the release date of Roshan and Sree Leela starrer. According to the latest update, Pelli SandaD will be released on 15th October 2021 in theaters.

Shiva Shakti Datta and Sreedhar Seepana have penned the story and dialogues of Pelli SandaD which is bankrolled by Shobhu Yarlagadda, Madhavi Kovalamudi,  and Prasad Devineni under RK Film Associates and Arka Media Works, it’s a presentation of K Krishnamohan Rao.

 The upcoming Telugu film  Pelli SandaD also has Rao Ramesh, Rajendra Prasad,  Srinivas Reddy, Posani Krishna Murali, Prakash Raj, Shakalak Shankar, Fish Venkat in the crucial roles. It has the music by MM Keeravani and  the cinematography is held by Sunil Kumar Nama.



from NEWS – Tollywood https://ift.tt/3om8eFo

అక్రమాస్తుల కేసులో చిక్కుకున్న వడివేలు.. స్టార్ కమెడియన్‌కు షాక్ ఇచ్చిన కోర్టు

తమిళ హాస్య నటుడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. 200లకుపైగా చిత్రాల్లో నటించిన ఆయన తన కామెడీతో అందరి చేత నవ్వులు పూయించారు. అయితే గత కొలంగా అవకాశాలు రాకపోవడం.. ఇతర కారణాల వల్ల ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన ఊహించని చిక్కుల్లోపడ్డారు. అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరు కావాలని ఆయనకు ఎగ్మూర్ న్యాయస్థానం ఆయనకు నోటీసులు జారీ చేసింది. గతంలో వడివేలు ఇంట్లో ఐటీ దాడులు నిర్వహించిన అధికారులు ఆయన తాంబారం సమీపంలో 3.5 ఎకరాల స్థలాన్ని రూ.1.93 కోట్లకు విక్రయించి దాన్ని లెక్కల్లో చూపించనట్లు గుర్తించారు. అయితే తాను 2007లో కొనుగోలు చేసిన ఈ స్థలం విషయంలో తన సహ నటుడు సింగముత్తు తనని మోసం చేశాడని.. తన ప్రమేయం లేకుండానే ఆ స్థలాన్ని విక్రయించాడని వడివేలు ఆరోపించారు. అంతేకాక.. సింగముత్తుపై ఆయన క్రైం బ్రాంచి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే అప్పటి నుంచి ఈ కేసు ఎగ్మూర్ కోర్టులో నడుస్తోంది. గతంలోనే విచారణకు రావాలని కోర్టు వడివేలుకు సమన్లు పంపింది. కానీ, ఆయన కొన్ని అనుకోని కారణాల వల్ల అప్పట్లో విచారణకు హాజరు కాలేకపోయారు. గురువారం ఈ కేసు పిటీషన్ విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో సింగముత్తు తరఫు న్యాయవాదులు బలంగా వాదనలు వినిపించారు. ఆ స్థలాన్ని తాంబరం సమీపంలోని శేఖర్ అనే వ్యక్తికి వడివేలునే విక్రయించారు అని వాళ్లు కోర్టుకు తెలిపారు. పన్ను ఎగవేయడం కోసమే ఆయన సింగముత్తుపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అయితే వాదోపవాదాలు విన్న కోర్టు.. ఈసారి వడివేలు తప్పటిసరిగా విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి నాగరాజన్ తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3omIed7

Samantha Saaki gift hamper to Rashmika Mandanna, She says: I love my goodies

Samantha Saaki gift hamper to Rashmika Mandanna, She says: I love my goodies
Samantha Saaki gift hamper to Rashmika Mandanna, She says: I love my goodies

Samantha Ruth Prabhu is one of the popular  name in South  Indian Film Industry. Recently she made her debut in OTT world with The Family Man 2. It is known that last year, Samantha launched her own clothing brand Saaki. Now according to the latest report, Samantha recently sent a Saaki’s gift hamper to Kannada lady Rashmika Mandanna.  Her clothing brand Saaki, an online fashion brand designed for collective modern women, has seen tremendous growth that  Rangasthalam lady is planning to expand her online clothing brand to 15 countries worldwide.

Geetha Govindam girl who was very happy, shared the pics of goodies on social media site and said, “Came home to this. Congratulations to you my gorgeous lady. For all that you have done and for one with saaki. So so proud of you and happy for you. And I love my goodies.”

On the career front, Samantha is currently waiting for the release of  Shaakunthalam, which is directed by Gunasekhar. She has already wrapped up the entire shoot and currently Shaakuntalam is in the post production stage. She is also playing the female lead in Kathuvaakula Rendu Kaadhal co starring Nayanthara and Vijay Sethupathi, which is directed by Vignesh Shivan.

On the otherside, Chalo girl Rashmika Mandanna has multiple projects in his kitty like Pushpa: The Rise , Aadavallu Meeku Johaarlu, Goodbye and Mission Majnu.



from NEWS – Tollywood https://ift.tt/3A27DuO

భార్యతో కలిసి మహేష్ తొలిసారిగా అలా.. స్టైలిష్ లుక్‌లో అదరగొడుతున్న స్టార్ కపుల్

సూపర్‌స్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. ఆయన కుటుంబానికి కేటాయించాల్సిన సమయాన్ని కచ్చితంగా కేటాయిస్తారు. సినిమాల నుంచి బ్రేక్ దొరికినప్పుడల్లా.. తన భార్య , పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి ఆయన విదేశాలకు విహారయాత్రలకు వెళ్తుంటారు. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే ప్రస్తుతం కరోనా ఉంటడంతో.. ఖాళీ సమయాల్లో ఎక్కువగా ప్రయాణాలు చేయకుండా.. ఇంట్లోనే ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు మహేష్. ఇక మహేష్ మరియు నమ్రతలది ప్రేమ వివాహం అన్న విషయం అందరికి తెలిసిందే. ‘వంశీ’ అనే సినిమాలో కలిసి నటించిన వీరిద్దరు.. ఆ సినిమాతోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఎలాంటి విబేధాలు లేకుండా.. అన్యోన్యంగా ఉంటూ.. అదర్శ జంటగా నిలిచారు వీరిద్దరు. ఇక మహేష్‌బాబు సామాజిక సేవా పనులు.. ఇతర వ్యవహారాలు అన్ని నమ్రతనే దగ్గరుండి చూసుకుంటారు. ఆయనకు సంబంధించిన అప్‌డేట్స్ అన్ని ఆమె ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా అందిస్తుంటారు. అయితే తొలిసారిగా మహేష్ మరియు నమ్రతలు కలిసి ఓ ఫోటోషూట్ నిర్వహించారట. ప్రముఖ సినీ మ్యాగజైన్ ‘హలో’ కోసం వీరిద్దరు స్టైల్‌లుక్‌లో ఈ ఫోటోషూట్‌లో పాల్గొన్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆ మ్యాగజైన్ కవర్ పేజ్ ఫోటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలు ముగిసిన తర్వాత ఆయన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39X12Y5

ఆ విషయంలో చిన్న క్లాష్.. ధనుష్ అడిగిదానికి ఓకే చెప్పలేకపోతున్న శేఖర్ కమ్ముల!

కోలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు. ఎలాంటి పాత్ర అయినా సరై.. తన అద్భుతమైన నటనతో దాన్ని ఓ రేంజ్‌కు తీసుకువెళ్తారు ఆయన. ఇక ఆయన సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ కావడంతో.. ఇక్కడ కూడా ఆయనకు మంచి పాపులారిటీ ఉంది. తమిళంలోనే కాదు.. బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించిన ఆయన ప్రస్తుతం హాలీవుడ్‌లో సినిమా చేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ధనుష్.. త్వరలో నేరుగా తెలుగు సినిమా చేయనున్నారు. అది దర్శకత్వంలో. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటన వచ్చింది. రీసెంట్‌గానే ‘లవ్‌స్టోరి’ సినిమాతో మంచి హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ధనుష్, శేఖర్ కమ్ముల మధ్య చిన్న క్లాష్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. అదేంటంటే ధనుష్ ఇప్పటివరకూ చేసిన సినిమాలు అన్ని తమిళ నేటివిటికి తగ్గటుగా ఉంటాయి. సినిమాలో ఆయన వేషధారణ, స్టైల్, యాక్షన్ సన్నివేశాలు.. ఇలా అన్నిటిలో అక్కడి ఫ్లేవరే ఎక్కువగా కనిపిస్తోంది. కానీ, శేఖర్ కమ్ముల మాత్రం అలా కాదు. ఆయన సినిమాల్లో హీరోల పాత్ర చాలా భిన్నంగా, సింపుల్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఆయన తన హీరోలను చాలా క్లాస్‌గా చూపిస్తారు. పెద్దగా ఫైట్స్ ఉండవు, మాస్ సన్నివేశాలు ఉండవు, చాలా సాఫ్ట్‌గా ఉంటాయి శేఖర్ కమ్ముల సినిమాలు. అలాంటి పాత్రనే ధనుష్ కోసం కూడా డిజైన్ చేశారట శేఖర్ కమ్ముల. కానీ, దీంతో ధనుష్ విబేధిస్తున్నారట. తమిళ ఆడియన్స్‌కి నచ్చే విధంగా ఆయన పాత్రను డిజైన్ చేయాలని ధనుష్ కోరారట. దీంతో శేఖర్ కమ్ముల ధనుష్ అడిగిన దానికి ఓకే చెప్పలేక, నో చెప్పలేక మదనపడుతున్నారని సమాచారం. మరి ఈ ఇద్దరిలో ఎవరు తమ నిర్ణయం మార్చుకుంటారో వేచి చూడాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3omTh5X

రిపబ్లిక్ ట్విట్టర్ రివ్యూ : సాయి ధరమ్ తేజ్ పర్ఫామెన్స్ హైలెట్

సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్యా రాజేష్, రమ్యకృష్ణ, జగపతి బాబు వంటి నటీనటులతో లాంటి దర్శకుడు సినిమా తీస్తున్నాడంటే సాధారణ ప్రేక్షకుడికి సైతం అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. అలాంటి అనే సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ వంటి వాటితో అద్భుతంగా మౌత్ టాక్ తెచ్చుకుంది. ఇక తీరా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో బైక్ ప్రమాదానికి గురయ్యారు. ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. హీరో అలా ఉన్నా కూడా.. ఆయన కోరిక, సంకల్పం మేరకు ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. అయితే ఈ మూవీని ఇండస్ట్రీలోని సెలెబ్రిటీలకు ముందుగానే చూపించారు. వారంతా కూడా తేజూ నటనను మెచ్చుకున్నారు. ఇక ఇప్పటికే కొన్ని చోట్ల ప్రివ్యూలు కూడా పడ్డాయి. నెటిజన్లు కూడా రిపబ్లిక్ చిత్రాన్ని వీక్షించినట్టున్నారు. వారు కూడా తేజూ నటన మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. దేవా కట్టా విజన్‌ను సాయి ధరమ్ తేజ్ ద్వారా చూపించారు.. తద్వారా ఆయన కెరీర్‌లోనే ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చేట్టు చేశారు. ప్రస్తుతం మన సమాజంలోనే కొన్ని సమస్యలను చూపించారు.. సిస్టింలోని లొసుగులను ఎత్తిచూపారు అంటూ ఓ నెటిజన్ సినిమా గురించి చెప్పుకొచ్చాడు. నువ్ ఈ సిస్టింలో ఉండలేకపోతే.. సిస్టింలోంచి బయటకు వెళ్లగొట్టబడతావ్ అంటూ దేవా కట్టా రాసిన డైలాగ్‌ను ఓ నెటిజన్ ట్వీట్ వేశాడు. సాయి ధరమ్ తేజ్ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు అని ప్రశంసలు కురిపించాడు. ఫుల్ సీరియస్ మూవీ అని కొందరు.. మొదటి సీన్ నుంచి నేరుగా వైసీపీ మీదే కౌంటర్లు వేసినట్టు అనిపిస్తుందని మరి కొందరు.. ఈ మధ్య కాలంలోనే ఇంత మంచి సినిమా చూడటం జరిగింది.. నెగెటివ్ రివ్యూలు ఎందుకు ఇస్తారంటూ ఓ నెటిజన్ ఫైర్ అయ్యాడు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద సినిమా తీశాడని, విశాఖ వాణిగా రమ్యకృష్ణ అదరగొట్టేసిందని, సినిమా హిట్ అంటూ సాయి ధరమ్ తేజ్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు నెటిజన్లు. ఓ నిజాయితీ గత చిత్రాన్ని చూశాను.. చూస్తున్నంత సేపు ఆలోచించేలా థియేటర్ బయటకి వచ్చాక కూడా మనసులో నిలిచే చిత్రం రిపబ్లిక్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటనలో పది మెట్లు ఎక్కినట్టు అనిపించింది. ఎన్నో మంచి సన్నివేశాలు, సంభాషణలు దేవా కట్టా గారి మార్క్‌ను చూపించింది అని ఓ నెటిజన్ ట్వీట్ వేశాడు. మొత్తానికి సాయి ధరమ్ తేజ్ మాత్రం హిట్ కొట్టేసినట్టు కనిపిస్తోంది. అయితే పూర్తి స్థాయి రివ్యూ మాత్రం మరి కాసేపట్లో రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3imGVHv

‘గతంలో అలా ఎప్పుడు చూసుండరు..’ ‘అఖండ’లో తన పాత్ర గురించి హీరో శ్రీకాంత్

మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన సినిమాలో హీరోని ఎంత పవర్‌ఫుల్‌గా చూపిస్తారో.. విలన్‌ని కూడా అంతే పవర్‌ఫుల్‌గా చూపిస్తారు. ఇక హీరో, విలన్ మధ్య ఉండే డైలాగ్స్, ఫైట్స్ అయితే.. ప్రేక్షకులతో థియేటర్‌లో విజిల్స్‌ వేయిస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలా ఇప్పటివరకూ వచ్చిన బోయపాటి సినిమాల్లో హీరోలకు ఎంత క్రేజ్ వచ్చిందో విలన్ పాత్రలు చేసిన నటులకు అంతే క్రేజ్ వచ్చింది. తాజాగా బోయపాటి సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు . గతంలో నాగ చైతన్య నటించిన ‘యుద్ధం శరణం’ అనే సినిమాలో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. కానీ, ఈ సినిమా అంతగా ఆడలేదు. ఇప్పుడు మరోసారి ఆయన బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘’ సినిమాలో విలన్‌గా కనిపించనున్నారు. అయితే ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి బాలకృష్ణకు సంబంధించిన అప్‌డేట్స్ వచ్చాయి కానీ, శ్రీకాంత్ పాత్రకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. తాజాగా శ్రీకాంత్ నటించిన మరో సినిమా ‘ఇదే మా కథ’. ఈ సినిమాలో భూమిక, సుమంత్ అశ్విన్, తన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించారు. బైక్ రైడింగ్ ఆధారంగా ఈ సినిమా సాగుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ‘అఖండ’ సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందో చెప్పారు. ఈ సినిమాలో తన పాత్ర చాలా భయంకరంగా, క్రూరంగా ఉంటుందని, గతంలో అలాంటి పాత్రలో తనని ఎప్పుడూ చూసి ఉండరు అని ఆయన అన్నారు. నా పాత్ర వేషధారణ .. ఆ పాత్ర స్వభావం బీభత్సంగా ఉంటాయని.. ఎన్నో గెటప్స్ గీయించి చివరికి బోయపాటిగారు ఒకటి ఫిక్స్ చేశారని ఆయన తెలిపారు. సినిమా చూసిన తర్వాత తనని తిట్టుకోవడం ఖాయమని ఆయన.. కానీ, ఈ పాత్ర తన కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచిపోతుందనే నమ్మకం ఉందన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3imP7XU

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts