Bheemla Nayak singer Kinnera Mogulaiah conferred with Padma Shri award

Bheemla Nayak singer Kinnera Mogulaiah conferred with Padma Shri award
Bheemla Nayak singer Kinnera Mogulaiah conferred with Padma Shri award

128 people have been honored this year with the Awards that are conferred in three categories – Padma Vibhushan, Padma Bhushan, and Padma Shri. Kinnera Mogulaiah, who shot to fame after rendering his vocals  for  the title  song for the upcoming much hyped Telugu film Bheemla Nayak starring Power Star Pawan Kalyan and Rana Daggubati has now been conferred with the prestigious Padma Shri award.

For his contributions in field of vintage arts, Kinnera Mogulaiah has been awarded Padma Shri. The makers of Bheemla Nayak confirmed the same by sharing a post on official twitter handle that read: Congratulations to Shri Darshanam Mogilaiah garu, who has been conferred with 𝐏𝐚𝐝𝐦𝐚 𝐒𝐡𝐫𝐢 for his endless service to Art. We feel delighted and  proud that we got a chance to work with him on our prestigious #BheemlaNayak song” the makers of Bheemla Nayak wrote as they congratulated Mogulaiah over the achievement.

Following are some notable names from the Padma awards:

Padma Vibhushan: Kalyan Singh, General Bipin Rawat

Padma Bhushan: Congress leader Ghulam Nabi Azad, former West Bengal CM Buddhadeb Bhattacharjee, Covaxin maker Bharat Biotech’s chairman Krishna Ella and his co-founder wife Suchitra Ella, Serum Institute of India managing director Cyrus Poonawalla

Padma Shri:  Neeraj Chopra, Olympians Pramod Bhagat, and Vandana Kataria, singer Sonu Nigam.



from Tollywood News, Tollywood Latest Updates, Telugu Cinema News https://ift.tt/3IHA1Y3

Indian cricketer Yuvraj Singh couple blessed with a baby boy

Indian cricketer Yuvraj Singh couple blessed with a baby boy
Indian cricketer Yuvraj Singh couple blessed with a baby boy

Former Indian cricketer Yuvraj Singh announced on Tuesday through social media that the couple blessed with a baby boy yesterday. He and his wife Hazel Keech posted on Instagram and Twitter, expressing, “To all our fans, family and friends, we are elated to share that God blessed us with a baby boy. We thank God for this blessing and wish you to respect our privacy as we welcome the little one into the world.”

The couple tied their knot in the year 2016. After serving Indian cricket for 19 years long, Yuvraj revealed his retirement on June 10 from all formats of International cricket.
He made his international debut in an ODI match in October 2000 against Kenya.  He performed in 304 ODIs, 40 Tests and 58 T20Is for India. He also took part in T20I World Cup-winning campaign in in 2007 and One Day International World Cup-winning campaign in 2011.



from Tollywood News, Tollywood Latest Updates, Telugu Cinema News https://ift.tt/3u61kqZ

Padma Shri: అలనాటి నటి షావుకారు జానకి కీర్తి కిరీటంలో పద్మ పురస్కారం

రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఏడాది 128 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్ అవార్డులు, 107 మందికి అవార్డులు వరించాయి. దేశంలోని వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులు, వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులతో సత్కరిస్తుంది. భారత 73వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. అయితే తమిళనాడు ప్రభుత్వం సిఫారసు మేరకు అలనాటి విలక్షణ నటి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. 90 ఏళ్ల వయసులో ఆమెకు ఈ అత్యున్నత పురస్కారం దక్కడం విశేషం. ఒకానొక సమయంలో బిజీ ఆర్టిస్ట్‌గా ఉంటూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా రంగాల ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నారు షావుకారు జానకి. 18 ఏళ్ల వయసులో చిత్ర సీమలో అడుగుపెట్టిన షావుకారు జానకి.. సీనియర్‌ ఎన్టీఆర్‌ మొదలుకొని నేటితరం హీరోల తోనూ తెరపంచుకున్నారు. 1931 డిసెంబర్‌ 12న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆమె.. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తితో సినీ రంగ ప్రవేశం చేసి 500 పైగా చిత్రాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందే ఆమె వివాహం జరిగింది. ఆ తర్వాత రేడియో నాట‌కాల్లో, రంగ‌స్థలం మీద ప‌లు ప్రదర్శనలు ఇస్తూ సినీ గడప తొక్కారు. దర్శక నిర్మాత బి.ఎన్‌. రెడ్డి రికమండేషన్‌‌తో ఆమెకు 'షావుకారు' అనే చిత్రంలో హీరోయిన్‌ అవకాశం ఇచ్చారు నాగిరెడ్డి, చక్రపాణి. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించారు. ఇదే ఆమె తొలి సినిమా. ఈ మూవీతో మంచి పేరు రావడంతో 'షావుకారు' అనే పేరే జానకి ఇంటిపేరుగా మారిపోయింది. ఆ తర్వాత కెరీర్ పరంగా పలు సినిమాల్లో భాగమైన ఆమె తెలుగులో ఎన్టీఆర్‌, ఏఎన్నార్, తమిళంలో ఎంజీఆర్‌ ,శివాజీ గణేశన్‌ సరసన నటించారు. ''వద్దంటే డబ్బు, కన్యాశుల్కం, సొంతం ఊరు, జయం మనదే, రోజులు మారాయి, డాక్టర్‌ చక్రవర్తి, అక్కాచెల్లెళ్లు, మంచి కుటుంబం'' లాంటి సినిమాలు షావుకారు జానకికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. నటిగానే కాకుండా మంచి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఆమె ప్రస్తుతం 90 ఏళ్ల వయసులో కూడా చాలా చలాకీగా ఉన్నారు. షావుకారు జానకికి పద్మశ్రీ అవార్డు రావడం పట్ల ప్రేక్షకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33RHtRw

లైవ్‌లో ఆనీ మాస్టర్, లోబో.. సితార సర్ ప్రైజ్

ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారన్న సంగతి తెలిసిందే. రెండ్రోజుల క్రితమే ఆనీ మాస్టర్ కరోనా బారిన పడ్డారట. గత ఏడాది అదే సమయానికి క్వారంటైన్ ముగించుకుని నెగెటివ్ రిపోర్ట్ వస్తే.. ఇప్పుడు మళ్లీ పాజిటివ్ రావడంతో క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు చెప్పుకొచ్చింది. మొత్తానికి క్వారంటైన్‌లో ఉన్న ఆనీ మాస్టర్‌కు ఫుల్ బోర్ కొట్టినట్టుంది. ఇలా తన అభిమానులకు చెప్పా పెట్టకుండా సర్ ప్రైజ్ ఇచ్చింది. లైవ్‌లోకి వచ్చింది. ఇక ఆనీ మాస్టర్ లైవ్‌లోకి రావడంతో ఆమె అభిమానులు కుశల ప్రశ్నలు వేశారు. కామెంట్లతో సందడి చేశారు. ఇక ఆనీ మాస్టర్ తన బిగ్ బాస్ మేట్ లోబోను కూడా యాడ్ చేసింది. మధ్యలో రవి కూడా మెసెజ్ చేశాడు. కానీ లైవ్‌లోకి జాయిన్ చేసేందుకు ప్రయత్నిస్తే మాత్రం వర్కవుట్ అవ్వలేదు. ఇక అందరూ షన్ను గురించి అడిగారు. షన్నుని కూడా యాడ్ చేయండని ఆనీ మాస్టర్‌ను కోరారు. షన్నుని యాడ్ చేయాలంటే.. ఆయన అపాయింట్మెంట్ కావాలి కదా? అని చెప్పుకొచ్చింది. ఆటో వేసుకుని షన్ను ఇంటికి వెళ్దామని జోక్ వేశాడు. ఇక ఇలా లైవ్ సెషన్ జరుగుతుండగా.. సడెన్‌గా మహేష్ బాబు కూతురు సితారా వచ్చింది. హాయ్ మేడం అంటూ కామెంట్ పెట్టింది. ఎలా ఉన్నారు.. అని అడిగింది. దీంతో ఆనీ మాస్టర్ సంబరపడిపోయింది. హాయ్ సితారా అని లైవ్‌లో చెప్పింది. .. ఎవరు.. ఆయన కూతురేనా? అని లోబో అడగడం.. మహేష్ సర్ కూతురు అంటూ ఆనీ మాస్టర్ చెప్పడంతో లోబో తెగ సంబరపడిపోతాడు. ఇతను లోబో.. బిగ్ బాస్ కంటెస్టెంట్.. సేమ్ నాలానే చేస్తున్నాడు కదా? అందుకే నా ఫ్రెండ్ అయ్యాడు అంటూ సితారాకు లైవ్‌లోనే వివరించింది ఆనీ మాస్టర్. ఇక లోబో చేష్టలకు సితార నవ్వుతున్నట్టు హహహ అని కామెంట్ పెట్టేసింది. నేను కోలుకున్నాక వస్తాను.. నాటు నాటు స్టెప్పులు వేద్దామంటూ ఆనీ మాస్టర్ చెప్పడం.. ఓకే మేడం అని సితారా రిప్లై ఇవ్వడం జరిగింది. లవ్యూ సితారా అని అంటే.. ఐ లవ్యూ అని సితారా కూడా కామెంట్ చేసింది. అలా మొత్తానికి తన గురువుకు ఇలా సితారా లైవ్‌లో సర్ ప్రైజ్ ఇచ్చింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3u2VTJ8

రవితేజని కొట్టిన బాలకృష్ణ.. ఆ హీరోయిన్ కోసం గొడవ నిజమేనా.. అసలేమైంది?

నందమూరి చాలా ముక్కుసూటి మనిషి. చిన్నపిల్లాడి మనస్తత్వం.. ఎలాంటి మాస్క్‌లు లేకుండా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేస్తారు. మంచి అయినా చెడు అయినా ఆన్ ది స్పాట్ రియాక్షన్ ఉంటుంది. అంతేతప్ప కవర్ కోటింగ్‌లు బాలయ్య దగ్గర ఉండవు అనేది ఆయన్ని బాగా దగ్గర నుంచి చూసిన వాళ్లు చెప్పే మాట. నచ్చితే గుండెల్లో పెట్టుకుంటారు.. నచ్చకపోతే చెంపలు వాయించేస్తారు. చివరికి ప్రాణం ప్రేమించే అభిమానులైతే హద్దులు దాటితే దవడపగిలిపోవాల్సిందే. ఇదే ఆయన సూత్రం. బాలకృష్ణ కొడతారు అనేది అందరికీ తెలిసిన విషయమే.. సెట్స్‌లోనూ అలాగే బయట జనం మధ్యకి వచ్చినప్పుడు బాలయ్య కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే బాలయ్య కొట్టిన వాళ్ల లిస్ట్‌లో సామాన్యులే కాదు.. స్టార్ హీరోలు కూడా ఉన్నారా? హీరో రవితేజను కూడా బాలకృష్ణ కొట్టారా? ఓ హీరోయిన్ విషయంలో బాలకృష్ణ.. రవితేజపై చేయి చేసుకున్నారనే రూమర్ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉంది. దానికి సంబంధించిన రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు.. ఫిల్మ్ జర్నలిస్ట్‌లు కూడా నిప్పులేనిదే పొగరాదుగా.. కొట్టే ఉంటారులే అని ఈ రూమర్‌కి పొగ ఊదుతూ వచ్చారు. అయితే ఇటీవల బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్‌ షోకి గెస్ట్‌గా వచ్చారు . ఈ కార్యక్రమంలో ఈ ఇష్యూపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతకీ బాలయ్య రవితేజను కొట్టిన మాట నిజమేనా? అంటే దానిపై క్లారిటీ ఇచ్చారు ‘అన్ స్టాపబుల్’ టాక్‌ షో రైటర్ బీవీఎస్ రవి.. అలియాస్ మచ్చా రవి. ప్రముఖ సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న బీవీఎస్ రవి.. బాలకృష్ణ రవితేజను కొట్టారనే రూమర్లను ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. రవితేజ‌ గారితో చేసిన ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ చాలా ఇంట్రస్టింగ్. రవితేజ గారికి బాలకృష్ణ గారికి పడదని వాళ్లిద్దరూ కొట్టుకున్నారని బయట టాక్ ఉంది. బాలకృష్ణ గారు రవితేజ కొట్టారనే దానిపై షోలో క్లారిటీ ఇచ్చాం. నేను రవితేజ గారితో నేను గత 20 ఏళ్లుగా జర్నీ చేస్తున్నా.. మేం ఇద్దరం రోజు విడిచి రోజైనా మాట్లాడుకుంటాం.. మా ఇద్దరికీ అంతా చనువు ఉంది. అంత క్లోజ్‌గా ఉన్న నాకే ఈ విషయం తెలియలేదంటే బాలకృష్ణ గారు రవితేజని కొట్టింది నిజం కాదని అర్ధం. బాలకృష్ణ గారిని రవితేజ చాలాసార్లు కలిశారు. కలిసి మాట్లాడుకున్న సందర్భాలు.. ఎంజాయ్ చేసిన ఈవెంట్లు చాలా ఉన్నాయి. నిజంగా బాలకృష్ణ గారు రవితేజ కొడితే ఇవన్నీ జరిగేవా? ఎంత స్నేహం అయినా రిలేషన్ అయినా పింగానీ బొమ్మలాంటిది కిందపడితే పగిలిపోతుంది.. తిరిగి అతికించవచ్చు కానీ ఆ గీత అలాగే ఉండిపోతుంది. వాళ్లిద్దరి మధ్య ఎలాంటి గీత లేదు అనడానికి సాక్ష్యమే ఆ ఎపిసోడ్. మేం రవితేజని మేం ఎపిసోడ్‌లో పిలవాలని అనుకున్నప్పుడు మ్యాటర్ లీక్ అయ్యింది. దీంతో వీళ్లిద్దరికీ పడదు.. రవితేజ రాడు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు కనిపించాయి. వాళ్లిద్దరి మధ్య గొడవ అయ్యింది అని విపరీతమైన చర్చ నడిచింది. తీరా.. రవితేజ గురించి బాలయ్య దగ్గర చెప్పేసరికి.. వెంటనే ఆయన.. ‘నేను ఫోన్ చేయనా రవికి.. నా దగ్గర నెంబర్ ఉందిలే అని అన్నారు. ఇక రవితేజ దగ్గరకు వెళ్లి షో గురించి చెప్పాను.. రాకపోతే బయట రూమర్స్ నిజం అయ్యేవి. ఆయన ఫుల్ టైట్‌ షెడ్యూల్‌లో ఉన్నారు. నాలుగైదు సినిమాలు అనౌన్స్ చేసి ఫుల్ బిజీగా ఉన్నారు. అయినప్పటికీ బాలకృష్ణ పిలిచారు అనేసరికి.. నేను తప్పకుండా వస్తాను.. కానీ షెడ్యూల్ అడ్జస్ట్ చేసుకుని టైం నేను చెప్తా అని అన్నారు. అన్నట్టుగానే రవితేజ వచ్చారు.. సెట్‌లోకి రాగానే బాలకృష్ణ గారు రండి రవితేజ గారు అని అన్నారు. ఆ మాటకి రవితేజ.. ‘సార్.. రవితేజ గారు ఏంటండీ.. మీరు నన్ను రవితేజ అని పిలవాలి’.. అని అన్నారు.. అదీ వాళ్లిద్దరి మధ్య ఫస్ట్ డైలాగ్.. వాళ్లిద్దరూ చాలా హ్యాపీగా మాట్లాడుకున్నారు. షో అయిపోయిన తరువాత కూడా రవితేజ మాతో చాలాసేపు ఉన్నారు. మాతో కలిసి భోజనం చేసి వెళ్లారు.. నిజంగా బాలకృష్ణతో గొడవే అయితే ఇంతలా ఉండేవారా? అంటూ చెప్పుకొచ్చారు రైటర్ బీవీఎస్ రవి. ఇదిలా ఉంటే.. విక్రమార్కుడు తరువాత బాక్సాఫీస్ వద్ద రవితేజ వర్సెస్ బాలయ్య చాలాసార్లు పోటీపడ్డారు. ఒక్కమగాడు- కృష్ణ బాక్సాఫీస్ వద్ద పోటీపడగా.. ఒక్కమగాడు ఫ్లాప్ అయ్యింది.. కృష్ణ హిట్ అయ్యింది. అలాగే బాలయ్య ‘మిత్రుడు’.. రవితేజ ‘కిక్’ ఒకేసారి విడుదల కాగా.. కిక్ పెద్ద హిట్ కాగా.. మిత్రుడు ఫ్లాప్ అయ్యింది. ఇక సింహా, శంభో శివ శంభో చిత్రాల మధ్య పోటీ సాగింది. సింహా బ్లాక్ బస్టర్ హిట్ అయితే.. శంభో శివ శంభో ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఇంతకీ ఏ హీరోయిన్ విషయంలో వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగింది? ఏమిటా రూమర్ అంటే.. రవితేజతో భద్ర సినిమా చేసింది మీరా జాస్మిన్. ఆ తరువాత ఆమెకు బాలయ్యతో నటించే అవకాశం రావడంతో... రవితేజ వద్దన్నాడని అందుకే బాలయ్య రవితేజని పిలిపించి మరీ కొట్టారనే పుకార్లు అప్పట్లో షికారు చేశాయి. ఇదిలా ఉంటే.. విక్రమార్కుడు తరువాత బాక్సాఫీస్ వద్ద రవితేజ వర్సెస్ బాలయ్య చాలాసార్లు పోటీపడ్డారు. ఒక్కమగాడు- కృష్ణ బాక్సాఫీస్ వద్ద పోటీపడగా.. ఒక్కమగాడు ఫ్లాప్ అయ్యింది.. కృష్ణ హిట్ అయ్యింది. అలాగే బాలయ్య ‘మిత్రుడు’.. రవితేజ ‘కిక్’ ఒకేసారి విడుదల కాగా.. కిక్ పెద్ద హిట్ కాగా.. మిత్రుడు ఫ్లాప్ అయ్యింది. ఇక సింహా, శంభో శివ శంభో చిత్రాల మధ్య పోటీ సాగింది. సింహా బ్లాక్ బస్టర్ హిట్ అయితే.. శంభో శివ శంభో ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఇంతకీ ఏ హీరోయిన్ విషయంలో వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగింది? ఏమిటా రూమర్ అంటే.. రవితేజతో భద్ర సినిమా చేసింది మీరా జాస్మిన్. ఆ తరువాత ఆమెకు బాలయ్యతో నటించే అవకాశం రావడంతో... రవితేజ వద్దన్నాడని అందుకే బాలయ్య రవితేజని పిలిపించి మరీ కొట్టారనే పుకార్లు అప్పట్లో షికారు చేశాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33GsNVr

Rajasekhar : సినిమా నుంచి త‌ప్పించాల‌ని జీవిత‌, రాజ‌శేఖ‌ర్ ప్లాన్ చేసి ఇబ్బంది పెట్టారు : సముద్ర‌

తెలుగులో సింహరాశి, శివ రామ‌రాజు, సూర్యం, మ‌హా నంది, ఎవ‌డైతే నాకేంటి.. ఇలా ప‌లు చిత్రాల‌ను ఆయ‌న డైరెక్ట్ చేశారు. ఈయ‌న డైరెక్ట్ చేసిన చిత్రాల్లో సింహ‌రాశి, ఎవ‌డైతే నాకేంటి చిత్రాలను రాజ‌శేఖ‌ర్‌తో ఆయ‌న రూపొందించారు. ఈ రెండు సినిమాలు మంచి విజ‌యాన్ని సాధించాయి. డైరెక్ట‌ర్‌గా ఈయ‌న త‌న కెరీర్‌ను ప్రారంభించి రెండు ద‌శాబ్దాలు అయ్యాయి. ఈ సంద‌ర్భ‌లో ఈయ‌న రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న కెరీర్‌లో ఎదుర్కొన్న ఆటు పోట్లు గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు. హీరో రాజ శేఖ‌ర్‌, ఆయ‌న స‌తీమ‌ణి, సీనియ‌ర్ న‌టి జీవితలతో జర్నీలో వచ్చిన పొరపచ్చాలు గురించి స‌ముద్ర మాట్లాడుతూ ‘‘నా ప్రయాణంలో పొరపచ్చాలు అంటే రాజశేఖర్‌తో వ‌చ్చింది. నేను ఆయ‌న‌తో ‘ఎవ‌డైతే నాకేంటి’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాను. అంత‌కు ముందు ఆయ‌న‌తోనే నేను డైరెక్ట్ చేసిన ‘సింహ రాశి’ సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. త‌ర్వాత రాజ‌శేఖ‌ర్‌కు స‌రైన హిట్స్ లేవు. మ‌ధ్య‌లో కొన్ని సినిమాల‌ను డైరెక్ట్‌చేయ‌మ‌ని నన్ను అడిగారు. అయితే ఆ క‌థ‌లు నాకు న‌చ్చ‌లేదు. దాంతో నేను వ‌ద్ద‌ని అన్నాను. కానీ రాజ‌శేఖ‌ర్ త‌న‌తో నేను సినిమా చేయ‌డం ఇష్టం లేక వ‌ద్దంటున్నాన‌ని అనుకునేవారు. త‌ర్వాత ‘ఎవ‌డైతే నాకేంటి’ సినిమా కథ విన్నాను. అది నచ్చడంతో సినిమా డైరెక్ట్ చేయడానికి ఒప్పుకున్నాను. సినిమా దాదాపు 70-80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. సినిమా బాగా వ‌చ్చింద‌ని, సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని ఓ న‌మ్మ‌కం వ‌చ్చింది. దాంతో జీవిత‌, రాజ‌శేఖ‌ర్ డైరెక్ట‌ర్‌గా నా పేరు తీసేసి.. వాళ్ల పేర్లు వేసుకోవాల‌ని అనుకున్నారు. దాంతో స్పాట్‌లో నన్ను ఇరిటేట్ చేయ‌డం.. త‌క్కువ చేసి మాట్లాడ‌టం చేశారు. స‌రే! వీళ్ల గొడ‌వ ఇదే క‌దా.. ఎందుకొచ్చిన ఇబ్బంది అని నాకు అనిపించింది. ‘సినిమాలో నా పేరు తీసేసి మీ పేరు వేసుకోవాల‌ని అనుకుంటున్నారు. మీరే వేసుకోండి, నా కొద్దు సినిమా.. నాకేం ప్రాబ్లెమ్ లేదు. నేను వెళ్లిపోతా. రేప‌టి నుంచి నేను రాను’ అని చెప్పేసి వెళ్లిపోయాను. నాకు అలాంటి అనుభవం ఎదురుకావ‌డం అదే తొలిసారి. నేను వెళ్లిపోయిన త‌ర్వాత వాళ్లు రియ‌లైజ్ అయ్యారు. తర్వాత ‘లేదండి మీరే చేయండి ’అని జీవిత‌గారు నాతో మాట్లాడారు. అలాగే ‘నువ్వు నాకు బ్ర‌ద‌ర్‌లాంటోడివి’ అని రాజ‌శేఖ‌ర్ మాట్లాడారు. దాంతో సరేనని నేను అనుకున్నాను. త‌ర్వాత నాతోనే ఆ సినిమాను పూర్తి చేయించారు. చివ‌ర‌కు నా పేరు కింద వాళ్ల పేర్లు వేసుకున్నారు’’ అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34aQxAU

Top 10 most-liked Indian direct-to-OTT films of 2021, Jai Bhim on 2nd Spot

Top 10 most-liked Indian direct-to-OTT films of 2021, Jai Bhim on 2nd Spot
Top 10 most-liked Indian direct-to-OTT films of 2021, Jai Bhim on 2nd Spot

Ormax Media has released the top ten lists  of most popular OTT films of 2021.  Bollywood movei Shershaah topped the list whereas  Suriya starrer Jai Bhim is on the 2nd place. Sardar Uddham,  Mimi , Kaagaz,  Minnal Murali,  State of Siege,  Sherini, Silence, Atnrani Re on 3rd, 4th,5th,6th, 7th, 8th, 9th and 10the spots respectively.

Shershaah  is a biographical war film directed by Vishnuvardhan in his Hindi film debut and written by Sandeep Shrivastava.  The movie is based on the life of Param Vir Chakra awardee Captain Vikram Batra, from his first posting in the army to his death in the Kargil War. Sidharth Malhotra played the role of Vikram Batra and Kiara Advani was seen as his girlfriend Dimple Cheema. The film was produced by Dharma Productions and Kaash Entertainment.

The movie lovers are also saying that Jai Bhim should come on the first spot. One of the netizen said: Admit it..Sheershah isn’t as good as Jai Bhim. And Jai Bhim got international recognition including the Oscars. Deserves 1st spot.

We have already reported that Suriya’s Tamil legal drama Jai Bhim  has found a place in the shortlist of 276 films which are in contention to get nominated at the 94th Academy Awards.

Also Read:

Suriya Jai Bhim @ Oscars

Kiara Advani Shershaah opts OTT Way

Bikini lady Kiara Advani swinging on nets



from NEWS – Tollywood https://ift.tt/3rU5n74

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts