ర‌వితేజతో బాలీవుడ్ హీరోయిన్ చెల్లెలు.. సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుద్దా!

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో కృతి స‌న‌న్ చెల్లెలు నుపుర్ స‌న‌న్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. మేక‌ర్స్ అధికారిక ప్ర‌క‌ట‌న కూడా చేశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/HaBqY8Q

No comments:

Post a Comment