బాలయ్య కోసం మరో కథ రెడీ.. త్వరలోనే సెట్స్‌పైకి

జోరు మీదున్నారు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయ్యాక బాలయ్యతో సినిమా చేసేందుకు దర్శకులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఆయన కోసం సంతోష్ శ్రీనివాస్, శ్రీమన్ వేముల అనే దర్శకులు కథలు సిద్ధం చేసుకోగా ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. తాజాగా ప్రముఖ దర్శకుడు కూడా ఆయనకు కథ వినిపించారని, తర్వలోనే ఫైనల్ స్ర్కిప్ట్ రెడీ చేసి బాలయ్యతో ఒకే చెప్పించుకుంటారని తెలుస్తోంది. Also Read: ఈ కాంబినేషన్లో వచ్చే సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే మరింత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. గోపీచంద్ మలినేని ప్రస్తుతం రవితేజతో ‘క్రాక్’ తెరకెక్కిస్తున్నాడు. మాస్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని నందమూరి బాలకృష్ణను ఏ రేంజ్‌లో ఎలివేట్ చేస్తాడో చూడాలి మరి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KiUUQx

No comments:

Post a Comment