వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘యాత్ర’ యూనిట్ను అభినందించారు. రాజశేఖర్ రెడ్డి లాంటి గొప్పనాయకుడి కథను సినిమాగా తీసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘యాత్ర’ యూనిట్ను అభినందించారు. రాజశేఖర్ రెడ్డి లాంటి గొప్పనాయకుడి కథను సినిమాగా తీసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2THckG6
No comments:
Post a Comment