తొలి రెండు చిత్రాలు నిరాశ పరచడంతో తన మూడో చిత్రంపై ఫోకస్ పెట్టాడు అక్కినేని వారసుడు అఖిల్. ప్రస్తుతం తొలి ప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘మిస్టర్ మజ్ను’ అనే చిత్రంలో నటిస్తున్నారు. తొలి రెండు చిత్రాలు నిరాశ పరచడంతో తన మూడో చిత్రంపై ఫోకస్ పెట్టాడు అక్కినేని వారసుడు అఖిల్. ప్రస్తుతం తొలి ప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘మిస్టర్ మజ్ను’ అనే చిత్రంలో నటిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2qu9mYJ
No comments:
Post a Comment