సిక్స్ ప్యాక్ అందుకే చేయలేదు: షాకింగ్ కారణం చెప్పిన పవన్ కళ్యాణ్

గతంలో బాలీవుడ్‌కే పరిమితమైన సిక్స్ ప్యాక్ బాడీ ఫ్యాషన్ ఇప్పుడు టాలీవుడ్‌లోనూ కామన్ అయిపోయింది. యంగ్ హీరోల్లో చాలామంది కండలు పెంచి సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ అంటూ వెండితెరపై హంగామా చేస్తున్నారు. మెగా హీరోల విషయానికొస్తే అల్లు అర్జున్‌, రామ్‌చరణ్ కొన్ని సినిమాల్లో సిక్స్ ప్యాక్ బాడీతో సందడి చేశారు. అయితే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ ఎప్పుడూ తన కెరీర్లో ఎప్పుడూ సిక్స్ ప్యాక్‌ కోసం ప్రయత్నించిన దాఖలాలు లేవు. దీనిపై గతంలో ఓ ఇంటర్వ్యూలో స్పందించిన పవన్ తన మనసులో మాట బయటపెట్టారు. ‘ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోలంతా సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ కోసం శ్రమిస్తున్నారు. ఇలా నేనెందుకు ప్రయత్నించలేదని చాలామంది అడుగుతుంటారు. నిజం చెప్పాలంటే నాకు సిక్స్ ప్యాక్‌పై ఎప్పుడూ ఇంట్రస్ట్ లేదు. నేను ధైర్యం అనే బలం కోసం పనిచేసేవాడి. కండలు ఎవరైనా పెంచొచ్చు. కానీ గుండె ధైర్యాన్ని పెంచుకోవడం చాలా కష్టం. ఓ రాజకీయ నేతగానూ నేను ప్రజల్లోకి వెళ్లడానికి ఆ ధైర్యం చాలా అవసరం’ అని చెప్పుకొచ్చారు పవన్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HDg2zx

After Chiranjeevi, Next chance to Naveen Polishetty

After Chiranjeevi, Next chance to Naveen Polishetty
After Chiranjeevi, Next chance to Naveen Polishetty

Koratala Siva is popular for delivering blockbuster movies in Telugu film Industry and currently he is currently busy with the work of his social message oriented movie with Megastar Chiranjeevi titled Acharya which has Kajal Aggarwal in the female lead role.

Now, according to the latest buzz in the film industry, Koratala Siva’ next film after Chiranjeevi’ Acharya will have young actor Naveen Polishetty.  The  fans of Naveen Polishetty are going gaga to hear this new report.  If everything will go accordingly, the official announcement regarding Naveen’ next project will be make soon.

Earlier it was heard that Koratala Siva will be making a film a small hero and it will be a medium budget one. The latest report going all over is that Bharat Ane Nenu helmer is in talks with Naveen Polishetty to do this film.

Naveen Polishetty  is popular for acting in Agent Sai Srinivasa Athreya and now if he signs this project, then there will be no looking back for him.  Currently Naveen is busy in his upcoming project Jathi Ratnalu, which is directed by Anudeep K V and bankrolled by Nag Ashwin under the banner of Swapna Cinema. The movie also has  Priyadarshi and Rahul Ramakrishna.



from GOSSIPS – Tollywood https://ift.tt/34Zmad8

అఖిల్ నెక్ట్స్ మూవీలో బన్నీ హీరోయిన్?

అక్కినేని వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్‌ లవర్‌బాయ్ ఇమేజ్ కోసం తాపత్రయపడుతున్నాడు. ఇప్పటికే నాలుగు సినిమాలు చేసినా సరైన సక్సెస్ దక్కకపోవడంతో భారం మొత్తాన్ని టాప్ హీరోయిన్ల మీదే వేస్తున్నాడు. అందుకే తన తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్గేను తీసుకున్నాడు. వరుస హిట్లతో టాలీవుడ్లో టాప్ హీరోయిన్‌‌గా కొనసాగుతున్న పూజాతో తన లక్ మారుతుందని గట్టి నమ్మకమే పెట్టుకున్నాడు . ఆ సినిమా షూటింగ్ దశలో ఉండగానే సురేందర్‌రెడ్డితో ప్రాజెక్టు పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో కన్నడ భామ రష్మికను హీరోయిన్‌గా తీసుకునేందుకు యూనిట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలతో రెండు బ్లాక్‌బస్టర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్న ప్రస్తుతం బన్నీ సరసన ‘పుష్ప’లో నటిస్తోంది. దీంతో రష్మికను తీసుకుంటే తన సినిమాకు హైప్ క్రియేట్ అవుతుందని అఖిల్, సురేందర్ రెడ్డి ఆలోచనగా తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ST0km8

అలిమేలుగా కీర్తిసురేష్?.. యాక్షన్ హీరోగా తొలిసారి జోడీ

గోపీచంద్-తేజ కాంబినేషన్ అంటే అందరికీ జయం, నిజం సినిమాలే గుర్తొస్తాయి. హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలోనే కోరిక మేరకు ఆ రెండు సినిమాల్లో పవర్‌ఫుల్ విలనిజం ప్రదర్శించాడు. అయితే ఈ సారి రూటు మార్చిన తేజ ఆయన్ని హీరోగా మార్చేశాడు. గోపీచంద్‌ హీరోగా ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌‌ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ‘అలిమేలు మంగ వేంకటరమణ’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఇందులో గోపీచంద్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. Also Read: అయితే ఇందులో హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలన్న దానిపై కొంతకాలంగా యూనిట్ చర్చిస్తోంది. చాలామంది హీరోయిన్ల ప్రస్తావన వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఒక్కరినీ ఫైనలైజ్ చేయలేదు. తాజాగా ఈ లిస్ట్‌లోకి వచ్చి చేసింది. గోపీచంద్‌ పక్కన కీర్తిసురేష్ బాగుంటుందని, ఆమె రాకతో సినిమాకు మరింత హైప్ రావడం ఖాయమని తేజ భావిస్తున్నారట. దీంతో ఆమెను ఈ ప్రాజెక్టులోకి తీసుకోవడం పక్కా అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో సెట్స్‌ మీదకు తీసుకెళ్లాలని నిర్మాతలు భావిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nGtfbc

‘ఆదిపురుష్‌’లో మరో బాలీవుడ్ హీరో!.. చేతులెత్తి మొక్కే పాత్రలో

బాహుబలితో ఆలిండియా స్టార్‌గా అవతరించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా తెరకెక్కుతున్న భారీ పౌరాణిక చిత్రం ‘’. ఔం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌ను ఇప్పటికే ఓకే చేశారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ‘ఆదిపురుష్’లో శివుడి పాత్రకు అజయ్ దేవగణ్‌ను తీసుకున్నట్లు సమాచారం. Also Read: గతంలో రావణుడి పాత్ర కోసం అజయ్‌ దేవ్‌గణ్‌ని సంప్రదించగా ఆయన డేట్స్ అడ్జట్స్‌ చేయలేకపోయారని సమాచారం. దీంతో ఆ రోల్‌ కోసం సైల్ అలీఖాన్‌ని తీసుకున్నారు. తాజాగా అందుతున్న సమాచారం కోసం శివుడి పాత్ర కోసం అజయ్‌ని ఓకే చేసినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’లో బాలీవుడ్‌కు చెందిన పెద్ద హీరోలను తీసుకోవడంతో ఈ సినిమాపై హైప్ మరింత పెరుగుతోంది Also Read: ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. మరోవైపు తెలుగులో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30TEC60

అలేఖ్య హారిక న్యూ స్టిల్స్‌

అలేఖ్య హారిక న్యూ స్టిల్స్‌

from Latest Celebrity Photos, Event Photos, sports, cinema gallery, Art Gallery https://ift.tt/30U7HxS

Oh No! Dusky girl says NO for Shakuntalam

Oh No! Dusky girl says NO for Shakuntalam
Oh No! Dusky girl says NO for Shakuntalam

Dusky beauty Pooja Hegde is doing well in the South industry.  DJ girl  has also signed some big films in Bollywood.  She made her debut in Hindi cinema with Mohenjo Daro  starring Greek God of Bollywood- Hrithik Roshan, is swiftly making a place for herself in the film industry.

Aravinda Sametha Veera Raghava has a huge fan-following on social media.     It is known news that Gunasekhar who is popular for making Rudhramadevi, has decided to make a woman centric movie titled Shakuntalam under his home banner Guna Team Works.

Shakuntalam is  the mythological story and a part of Mahabharata about Sakunthala and King Dushyanta’s romantic story.  After making an announcement regarding Shakuntalam, Gunasekhar also revealed that he has already approached two top actresses to play the titular role. One of them is Pooja Hegde.

But the sources say that Pooja Hegde has said no to Gunasekhar for Shakuntalam as  she is not ready to act in a woman centric movie concepts so early in her career. Also, Pooja had to play a mother on screen at one point and so she rejected the offer to act in Shakuntalam.

The reports are also coming that Gunasekhar is planning to bring Anushka Shetty on the board to play the lead role in his film.



from TOPSTORIES – Tollywood https://ift.tt/36S93Nz

HBD Rajamouli: ఆకాశమే హద్దుగా రాజమౌళి ప్రయాణం.. తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటుతూ విజయాల పరంపర

నేడు (అక్టోబర్ 10) సినీ కథారచయిత విజయేంద్ర ప్రసాద్ కుమారుడు, టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ పుట్టిన రోజు. ఎప్పుడూ చెక్కుచెదరని నవ్వుతో కొత్త ఆలోచనలకు రూపమిస్తూ దూసుకుపోయే ఆయన నేడు తన 48వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయనకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాజమౌళి జన్మదినం సందర్భంగా ఆయన ఎదిగిన తీరు, ఆకాశమే హద్దుగా సినీ ప్రయాణం తాలూకు విశేషాలు మీకోసం అందిస్తూ 'సమయం తెలుగు' తరఫున ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. రాజమౌళి తొలి అడుగు: రాజమౌళి పూర్తిపేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. సినిమా రంగానికి రాకముందు పలు టీవీ ధారావాహికలకు పనిచేసాడు. ఆ తర్వాత తెలుగు సినిమా మేకింగ్ స్టైల్ మార్చేస్తూ 2001 సంవత్సరంలో స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో తన జర్నీ స్టార్ట్ చేసిన రాజమౌళి.. అనతి కాలంలోనే టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌గా ఎదిగారు. ప్రస్తుతం దర్శక ధీరుడిగా కీర్తించబడుతున్నారు. 12 సినిమాలు.. దేనికవే ప్రత్యేకం: తెరపై నవరసాలను సమపాళ్లలో రంగరించి చూపించగల సమర్దుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి.. ఇప్పటివరకు ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం విశేషం. ఇప్పటికి ఆయన మొత్తం 12 సినిమాలు రూపొందించారు. అందులో సింహాద్రి, ఈగ, ఛత్రపతి, మగధీర, బాహుబలి దేనికవే ప్రత్యేకంగా నిలుస్తూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించాయి. ఆ ఘనత రాజమౌళిదే: ఇకపోతే బాహుబలి లాంటి భారీ సినిమాతో తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత కూడా రాజమౌళిదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దాదాపు ఐదేళ్లపాటు ఈ సినిమా కోసం కష్టపడిన జక్కన్న.. ఆశించిన దానికి మించి ఫలితం రాబట్టారు. బాహుబలి (ది బిగినింగ్), బాహుబలి (ది కంక్లూజన్) సినిమాలు రికార్డులన్నీ తిరగరాశాయి. జాతీయ పురస్కారాలు: ఉత్తమ తెలుగు చిత్రంగా ఈగ సినిమా జాతీయ పురస్కారం అందుకుంది. మగధీర చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డుతో పాటు దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ సొంతం చేసుకున్నారు రాజమౌళి. చిత్ర రంగానికి ఆయన చేస్తున్న సేవలకు గాను పద్మ శ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. హీరోయిజాన్ని పవర్‌ఫుల్‌గా ఎలివేట్ చేయడంలో దిట్ట అని నిరూపించున్న ఆయన మరిన్ని భారీ సినిమాలు తీసి తెలుగు సినిమా ఖ్యాతిని మరింత విస్తృతం చేయాలనే దిశగా అడుగులేస్తున్నారు. RRR: ప్రస్తుతం రాజమౌళి చేస్తున్న భారీ సినిమా . రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా డీవీవీ దానయ్య సమర్పణలో 400 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్‌ని తనదైన స్టైల్‌లో ప్రెజెంట్ చేయనున్నారు రాజమౌళి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iPym58

స్నేక్ బాబూ నువ్ మాగాడివేనా? జగన్ జోలికొస్తే చెప్పుతో కొడతా: శ్రీరెడ్డి బూతులు

ఇది ఫైనల్ వార్నింగ్ బిడ్డా.. ఇంకోసారి జగన్ జోలికొస్తే ఎక్కడున్నావో వెతికిమరీ వచ్చి చెప్పుతీసుకుని కొడతా అంటూ మెగా బ్రదర్ నాగబాబుకి వార్నింగ్ ఇచ్చింది శ్రీరెడ్డి. బొమ్మ అదిరింది కామెడీ షోలోలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హేళన చేస్తూ స్కిట్ చేయడంతో జగన్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. జగన్‌ని అనుకరించి హేళన చేసిన కమెడియన్లు రియాజ్, హరి‌లను ఏకిపారేశారు. ఇక ఆ షోకి యాంకర్‌గా ఉన్న శ్రీముఖిని, జడ్జీగా ఉన్న నాగబాబుని బండబూతులు తిడుతూ ట్రోల్ చేశారు. అయితే ఈ వివాదంలో రియాజ్, హరిలు క్షమాపణలు తెలియజేస్తూ మరోసారి ఇలా చేయమని తప్పును ఒప్పుకున్నారు. అయితే నాగబాబు మాత్రం జగన్ ఫ్యాన్స్‌ని మరింత రెచ్చగొడుతూ ‘బొమ్మ అదిరింది’ అంటూ సింహాసనంపై కుక్కను కూర్చోబెట్టి ఫేస్ బుక్‌లో ఫొటో పెట్టడంతో ఈ అదిరింది వివాదం మరింత ముదిరింది. దీంతో వైసీపీ-జనసేనల మధ్య ట్వీట్లు, పోస్ట్‌ల వార్ నడుస్తోంది. ఒకర్నొకరు దూషించుకుంటూ కామెంట్లు, నీఛమైన పోస్ట్‌లతో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నారు. ఈ తరుణంలో మెగా ఫ్యామిలీ అంటే తోక తొక్కిన తాచులా లేచే శ్రీరెడ్డి నాగబాబుని బండబూతులు తిడితూ వీడియో వదిలింది. ఇది స్నేక్ బాబుకి నా వార్నింగ్ అంటూ ఫేస్ బుక్‌లో వీడియో పెట్టింది. అవునురా స్నేక్ బాబూ.. కనకపు సింహాసనం మీద కుక్కను కూర్చోబెట్ట కూడదురా.. నీలాంటి వెధవలకు మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు.. జబర్దస్త్ అనే షోలో జడ్జీని చేసి కనకపు సింహాసనం ఇచ్చారు. ఆయన దగ్గర విశ్వాసంగా ఉండలేదు. ఎంతైనా స్నేక్ బాబువి కదా.. నిన్ను సింహాసనం ఎక్కించిన శ్యామ్ ప్రసాద్ రెడ్డిని కాటేశావు. ఏంటి రాయల్ హెయిర్ ఆయిల్.. ఒక్క ఈక కూడా పీకలేరా?? వినాశకాలే విపరీత బుద్ధి.. నీ లాంటి వాళ్లని చూసే ఇలాంటి సామెతల్నీ వచ్చాయ్ రా. వాటిని పక్కన పెడితే. మీ అన్నయ్యకు పిచ్చిపట్టి గుండు కొట్టించుకుని తిరుగుతున్నాడు. చార్టెడ్ ఫ్లైట్‌లు వేసుకుని జగన్ మోహన్ రెడ్డి గారిని కలుస్తూ ఉంటాడు. కానీ ఎస్పీ బాలు చనిపోతే చూడటానికి మాత్రం రారు. అన్నయ్య అని దొంగ ఏడుపు ఏడుస్తాడు. మీ తమ్ముడు ఏమో.. నువ్ కూసిన కూతలకి మా పార్టీకి వాడికి సంబంధం లేదు అని నిన్ను కరివేపాకులా తీసి పక్కన పెట్టాడు. నీకు ఎంపీ సీటు ఇచ్చినా గెలవలేక నీకు పిచ్చిపట్టింది.. నా ఛానల్ నా ఇష్టం అంటావు కాసేపు.. ఇక అదిరింది, బెదిరింది, కుదిరింది, పిచ్చి ముదిరింది అంటూ పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నావ్. నీ పిచ్చితో చిన్న చిన్న కమెడియన్లను బలి చేస్తున్నావ్ .. ముందు పిల్ల పెళ్లి ఉంది ఆ ఏర్పాట్లు చూసుకో. అందరి చేతులో పడి దెబ్బలు తిన్నావ్ అనుకో.. అల్లుడు దగ్గర పరువు పోతుంది. అసలే గుంటూరు అల్లుడు. నీకు ఏం చూసుకునిరా అంత బలుపు. నీ అబ్బసొత్తురా ఆంధ్ర.. అంతమంది ప్రజలు ఓట్లు వేసి జగన్‌ని సీఎంగా ఎన్నుకుంటే.. ఆయన్ని హేళన చేస్తావా?? అసలు నువ్ మగాడివేనా?? నీలో మగతనం ఉందా?? శ్రీముఖి, హరి, జీ తెలుగు ఒళ్లు దగ్గర పెట్టుకోండి. జగన్ మోహన్ రెడ్డిగారు అంటే ఆటల్లా ఉందా మీకు. నాగబాబూ నరకానికి దారి వేసుకుంటున్నావ్.. పుట్టగతులు ఉండవు.. మంచి వాళ్లను ఇలా చేస్తే.. ఎవర్ని టార్గెట్ చేస్తున్నారురా?? నాలాంటిది ఒక్కరు చాలు నీకు. అరేయ్ నువ్ పెట్టుకునేది విగ్గూ.. నీకు రాయల్ హెయిర్ ఆయిల్.. ఒక వెంట్రుక కూడా పీకలేవ్ అని స్కిట్లు ఏంట్రా.. విగ్ తీసి మాట్లాడు ముందు.. ముసలి నక్క’ అంటూ రెచ్చిపోయింది శ్రీరెడ్డి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jOM2Pb

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ సీనియర్ డైరెక్టర్ కన్నుమూత

ఈ ఏడాది సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఓ వైపు సినీ లోకంలో కరోనా కలకలం సృష్టిస్తుండగా.. మరోవైపు సినీ ప్రముఖుల వరుస మరణాలతో యావత్ సినీ వర్గాల్లో విషాదాలు అలుముకుంటున్నాయి. నిన్న (శుక్రవారం) రాత్రి కన్నడ చిత్ర సీమలో రాజ్‌కుమార్, విష్ణు వర్ధన్ వంటి అగ్ర హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను రూపొందించిన సీనియర్ డైరెక్టర్ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నెలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గంధద గుడి, మయూర, శ్రీనివాస కళ్యాణ, భక్త ప్రహ్లాద, సనాది అప్పణ్ణ వంటి సూపర్ హిట్ చిత్రాలు రూపొందించిన విజయ్ రెడ్డి.. కన్నడ భాషలో 40కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్, విష్ణువర్ధన్‌లతో ఆయన తెరకెక్కించిన ‘గంధద గుడి’ సినిమాను ఎన్టీఆర్ హీరోగా ‘అడవి రాముడు’గా కె.రాఘవేంద్ర రావు తెలుగులో రీమేక్ చేశారు. విజయ్ రెడ్డి మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతిపై రాజ్ కుమార్ కుమారుడు పునీత్ రాజ్ కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. తన తండ్రి రాజ్‌కుమార్‌తో ఉన్న విజయ్ రెడ్డి ఫోటోను షేర్ చేశాడు. తన తండ్రితో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన విజయ్ రెడ్డి మరణం తమ కుటుంబాన్ని కలచి వేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jPEziT

మౌని రాయ్‌ న్యూ స్టిల్స్‌

మౌని రాయ్‌ న్యూ స్టిల్స్‌

from Latest Celebrity Photos, Event Photos, sports, cinema gallery, Art Gallery https://ift.tt/3nAhIu1

హిబా నవాబ్ న్యూ స్టిల్స్‌

హిబా నవాబ్ న్యూ స్టిల్స్‌

from Latest Celebrity Photos, Event Photos, sports, cinema gallery, Art Gallery https://ift.tt/3ny52Up

Pelli Sandadi: రాఘవేంద్ర రావు 'పెళ్లి సందడి' హీరో ఈ కుర్రాడే.. దర్శకేంద్రుడు స్కెచ్చేశారిలా..!

శతాధిక చిత్రాల దర్శకుడు 'పెళ్లి సందడి' రూపంలో మరోసారి భారీ హిట్ రాబట్టాలని ప్లాన్ చేశారు. గత 25 ఏళ్ల క్రింద ఇదే పేరుతో సినిమా తీసి రికార్డులు తిరగరాసిన ఆయన.. ఇప్పుడు మోడ్రెన్ పెళ్లి సందడిని ప్రేక్షకుల ముందుంచాలని చూస్తున్నారు. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తీసుకొని ఈ సినిమా ప్రకటించిన దర్శకేంద్రుడు.. నటీనటుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించారట. ఈ మేరకు ఇప్పటికే హీరోని కూడా కన్ఫామ్ చేశారనే టాక్ బయటకొచ్చింది. ఆ రోజుల్లో వచ్చిన రాఘవేంద్ర రావు సృష్టించిన 'పెళ్లి సందడి' హీరో శ్రీకాంత్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచి ఆయనకు స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేసింది. అయితే ఇన్నేళ్ల తర్వాత తిరిగి అదే టైటిల్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన దర్శకేంద్రుడు ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ తనయుడు రోషన్‌కి లైఫ్ ఇవ్వాలని చూస్తున్నారట. ఈ మేరకు కొత్త పెళ్లి సందడిలో రోషన్‌ని హీరోగా తీసుకున్నారని, ఇప్పటికే సంప్రదింపుల కార్యక్రమాలు కూడా ఫినిష్ అయ్యాయని సమాచారం. Also Read: శ్రీకాంత్ తనయుడు రోషన్ ఆమధ్య నాగార్జున నిర్మించిన 'నిర్మలా కాన్వెంట్' అనే మూవీతో సినీగడప తొక్కాడు. ఆ సినిమా అనుకున్నమేర సక్సెస్ కాకపోవడంతో ఆ తర్వాత అవకాశాలు సన్నగిల్లాయి. ఈ క్రమంలోనే తండ్రి వలె ఇండస్ట్రీలో రోషన్‌ని కూడా నిలబెట్టాలనే ఆలోచన చేసి ఈ ప్రయోగాత్మక పెళ్లి సందడిలో అతన్నే ఎంచుకున్నారట దర్శకేంద్రుడు. ''పెళ్లి సందడి మళ్ళీ మొదలవ్వబోతుంది.. తారాగణం త్వరలో..'' అంటూ తన కొత్త సినిమాను అనౌన్స్ చేసిన రాఘవేంద్ర రావు.. కె. కృష్ణమోహన్ రావు సమర్పణలో రూపొందనున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం, చంద్రబోస్ సాహిత్యం అందించనున్నారని పేర్కొంటూ కొత్త తరం ఆడియన్స్‌ చూపును తనవైపు తిప్పుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dgFLtm

Chiranjeevi flying kisses for granddaughter Samhita, who turns Rudhramadevi

Chiranjeevi flying kisses for granddaughter Samhita, who turns Rudhramadevi
Chiranjeevi flying kisses for granddaughter Samhita, who turns Rudhramadevi

Mega Star Chiranjeevi is active these days on social media platforms- Twitter and Instagram.  He is sharing the latest activities of his family members. Recently,  Megastar Chiranjeevi took to his Instagram to share  a video of his third granddaughter, Samhita, in which she is seen delivering some of the popular dialogues from the historic and war drama Rudhramadevi in which Anushka Shetty played the lead role.

Samhita’ dialogues on the Kakatiya empire and the expressions are awesome. Most of the boys of the mega family are in the movies and now, it looks like yet another actress – Samhita is also interested to make her entry on the big screen.   Chiru is  lauding the performance of her grand-daughter.  Sye Raa Narasimha Reddy star  said with a flying kiss, beautiful Sammi, love you.

Samhita is the daughter of  Megastar Chiranjeevi’ elder daughter Sushmita.

 As  the film Rudhramadevi’ fifth anniversary also approached on Friday,  the filmmaker Gunasekhar appreciated Chiranjeevi for sharing the video and  also thanked him for providing a voice over for the historic movie Rudhramadevi starring  Anushka Shetty, Allu Arjun, Rana Daggubati.

On the work front, Chiranjeevi is busy in his movie Acharya under the direction of Koratala Siva which has Kajal Aggarwal in the female lead role. Ram Charan will play an extended cameo in this social message oriented movie.



from TOPSTORIES – Tollywood https://ift.tt/2GDKclW

Ravi Teja romance with Miss Grand International Runner Up Meenakshi Chaudhary

Ravi Teja romance with Miss Grand International Runner Up Meenakshi Chaudhary
Ravi Teja romance with Miss Grand International Runner Up Meenakshi Chaudhary

We have already reported that iSmart Shankar fame Nidhhi Agerwal has been roped in an upcoming Telugu film in which Mass Maharaja Ravi Teja will play the lead role but now according to the latest buzz in the film industry, the  Bengaluru beauty has been replaced due to reasons unknown. The reports are coming that the makers are planning to bring Miss Grand International 2018’s First Runner Up Meenakshi Chaudhary to play  one of the female lead in Ravi Teja film, which will be helmed by Ramesh Varma and produced by Koneru Satyanarayana.

Apparently, the makers of  Ravi Teja starrer have approached Miss Grand International 2018’s First Runner Up Meenakshi Chaudhary as Nidhhi Agerwal’ replacement. A look test has also been conducted on Meenakshi Chaudhary and very soon the official announcement regarding the inclusion of  Meenakshi will be made.

A rumor about Ravi Teja and director Ramesh Varma has taken everyone by surprise. It is said that Mass Maharaja is playing a dual role in the movie. However, the production house are tight-lipped about such speculations.  It is the second time association between Ravi Teja and Ramesh Varma after Veera.

Meenakshi Chaudhary is making her debut in Telugu Film Industry with Sushanth’s ongoing film, Ichata Vaahanamulu Nilaparaadu.



from TOPSTORIES – Tollywood https://ift.tt/30OfBZF

ఇది గాంధీ 2.0 యుగం.. చెంప మీద కొట్టినోడి మొహం పగలగొట్టడమే..! నాగబాబు నయా సెన్సేషన్

ఒక చెంప మీద దెబ్బ కొడితే రెండో చెంప చూపించమన్నాడు మహాత్మ గాంధీ. ఎక్కడా హింసకు తావివ్వకుండా అహింసా మార్గంలోనే వెళ్లాలని సూచించారు. అయితే ఇదంతా ఒకప్పటి సంగతి. ఈ మోడ్రన్ యుగంలో రాను రాను గాంధీ విధానాలు మంటగలిసి పోతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. నువ్వెంత అంటే నువ్వెంత అనే పరిస్థితులు నేటి సమాజంలో కనిపిస్తున్నాయని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇది యుగం అంటూ తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారికి పరోక్షంగా ఓ వార్నింగ్ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశారు మెగా బ్రదర్ . Also Read: గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో నాగబాబుపై తెగ ట్రోలింగ్ నడుస్తోంది. బొమ్మ అదిరింది వివాదం కాస్త.. బాగా ముదిరిపోయి జగన్ ఫ్యాన్స్ వర్సెస్ నాగబాబు అన్నట్లుగా సీన్ మారింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హేళన చేస్తూ బొమ్మ అదిరింది షోలో ఓ స్కిట్ చేయడం, దానిపై నాగబాబు పడి పడి నవ్వడం చూసి వైసీపీ వర్గాలు భగ్గుమన్నాయి. నాగబాబుపై వైసీపీ వర్గాలు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుండటంతో ఈ వివాదం జనాల్లో హాట్ ఇష్యూగా మారింది. ఈ నేపథ్యంలో అస్సలు వెనక్కి తగ్గేదే లేదన్నట్లుగా తనను ట్రోల్ చేస్తున్న వారిపై పరోక్షంగా కామెంట్స్ చేస్తూ ఫైర్ అవుతున్నారు నాగబాబు. Also Read: ఈ మేరకు ఇది గాంధీ యుగం కాదని, గాంధీ 2.0 యుగమని తెలుపుతూ సోషల్‌ మీడియాలో ఆయన ఓ పోస్ట్ పెట్టడం సంచలనంగా మారింది. ''ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడం పిరికివాడు లక్షణం, వాడు ఒక చెంప మీద కొడితే నువ్వు వాడి మొహం పగలగొట్టు'' అని పేర్కొంటూ తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టారు నాగబాబు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అయింది. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. జగన్ అభిమానులు చిర్రెత్తిపోతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33MWRvP

Ravi Teja romance with Miss Grand International Runner Up Meenakshi Chaudhary

Ravi Teja romance with Miss Grand International Runner Up Meenakshi Chaudhary
Ravi Teja romance with Miss Grand International Runner Up Meenakshi Chaudhary

We have already reported that iSmart Shankar fame Nidhhi Agerwal has been roped in an upcoming Telugu film in which Mass Maharaja Ravi Teja will play the lead role but now according to the latest buzz in the film industry, the  Bengaluru beauty has been replaced due to reasons unknown. The reports are coming that the makers are planning to bring Miss Grand International 2018’s First Runner Up Meenakshi Chaudhary to play  one of the female lead in Ravi Teja film, which will be helmed by Ramesh Varma and produced by Koneru Satyanarayana.

Apparently, the makers of  Ravi Teja starrer have approached Miss Grand International 2018’s First Runner Up Meenakshi Chaudhary as Nidhhi Agerwal’ replacement. A look test has also been conducted on Meenakshi Chaudhary and very soon the official announcement regarding the inclusion of  Meenakshi will be made.

A rumor about Ravi Teja and director Ramesh Varma has taken everyone by surprise. It is said that Mass Maharaja is playing a dual role in the movie. However, the production house are tight-lipped about such speculations.  It is the second time association between Ravi Teja and Ramesh Varma after Veera.

Meenakshi Chaudhary is making her debut in Telugu Film Industry with Sushanth’s ongoing film, Ichata Vaahanamulu Nilaparaadu.



from GOSSIPS – Tollywood https://ift.tt/30OfBZF

అనుకోని కష్టాలొస్తాయి జాగ్రత్త! అలాంటి పరిచయాలొద్దు.. మహిళా లోకానికి ఎన్టీఆర్ సూచన

ఓ వైపు టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతుంటే మరోవైపు సైబర్ నేరాలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. ఎన్నోరకాల ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. ముఖ్యంగా అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ వారికి దగ్గరై వ్యక్తిగత సమాచారం, ఫోటోలు సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న సంఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట తారసపడుతూనే ఉన్నాయి. ఎంతోమంది యువతులు కేటుగాళ్ల వలలో పడి మోసపోవడమే గాక మానసిక వేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సామజిక మాధ్యమాల్లో సమాచారాన్ని షేర్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే దానిపై తగు సూచనలిచ్చారు యంగ్ టైగర్ . వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడం ద్వారా అమ్మాయిలు మోసపోతున్న విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తూ ఓ వీడియో రూపొందించారు హైదరాబాద్‌ నగర పోలీసులు. సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తి చేతిలో మోసపోయిన ఓ యువతి పడుతున్న మానసిక క్షోభను ఇందులో చూపించారు. ఈ వీడియో చివర్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. అలాంటి మోసాల్లో చిక్కుకోకుండా ఉండేందుకు ప్రతి యువతి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కొన్ని సూచనలిచ్చారు. Also Read: ''వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి.. అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్‌ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావొచ్చు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయండి. జాగ్రత్త!'' అంటూ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్యమాల్లో పొరపాటు చేస్తే జరిగే అనర్థాలు అందరికీ అర్థమయ్యేలా చూపిస్తూ ఎన్టీఆర్ ఇచ్చిన ఈ సందేశం నెటిజన్ల చేత భేష్ అనిపించుకుంటోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ RRR సినిమా చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కొమురం భీంగా ఎన్టీఆర్ అలరించనున్నారు. ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ చేసి నందమూరి అభిమానులను హుషారెత్తించేందుకు రెడీ అవుతోంది చిత్రయూనిట్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lq8tL2